తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపికి గుడ్బై చెప్పారు. ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే ఆయన తన లేఖను చంద్రబాబుకు అందజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడకు టీటీడీపీ నేతలు వచ్చారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »సెన్సార్ బోర్డు సభ్యుల పై.. ప్రవీణ్ సత్తార్ షాక్ కామెంట్స్..!
యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు సెన్సార్ బోర్డు పై ఫైరయ్యారు. గతంలో చందమామ కథలు సినిమాకు జాతీయ అవార్డు వచ్చినపుడు.. అంతకుముందు సినిమా విడుదలైనపుడు సరైన రివ్యూలు ఇవ్వలేదంటూ మీడియా మీద ధ్వజమెత్తిన ప్రవీణ్ తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు మీద విమర్శలు చేశారు. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తన్న గరుడవేగ మూవీకి సెన్సార్ బోర్డు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు …
Read More »బిగ్ బాస్ ఫేం హరితేజ గురించి షాకింగ్ నిజాలు..!
తెలుగు బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి హరితేజ. ఇక తాజాగా బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలతో పాటు.. యాంకర్గా కూడా వరుస అవకాశాలను కొట్టేస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో హరితేజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది.. ఏం అవుదామని వచ్చింది.. అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే పదో తరగతి చదువుతున్న సమయంలో …
Read More »యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలియని నిజాలు..!
రంగుల ప్రపంచంలో గుర్తింపు రావాలంటే ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కానీ..చాలా మంది సినిమా కష్టాలు,సీరియళ్ కష్టాలు పడి వచ్చినవాళ్లే..తెలుగు టీవి యాంకర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ,అనసుయ,రష్మిలే..స్మాల్ స్క్రీన్ ని దున్నేస్తున్నారు. చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ వీరిలా ఓకే ప్రోగ్రాంలో ఏళ్లకేళ్లు ఉండిపోలేదు..ఇప్పుడు వీళ్లకు పోటీగా అనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ. తెలుగు బుల్లితెర పై వస్తున్న పోవే పోరా ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ …
Read More »సందీప్ని బండ బూతులు తిట్టిన ప్రముఖ దర్శకుడు..!
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన నక్షత్రం మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే సందీప్ అప్పటి వరకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న గుర్తింపు మొత్తం పోయింది. ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. నక్షత్రం చిత్రం తేడా కొడుతోందని తనకు ముందే తెలుసనీ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. ఇక ఈ సినిమా ట్రైలరే తనకు నచ్చలేదని, ఇదే సంగతి …
Read More »రాజా శేఖర్ కంటతడి.. కారణాలు ఇవే..!
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ హీరో రాజశేఖర్ చాలా సెన్సిటివ్ మరియు ఎమోషనల్ కూడా. ఇటివలే ఆయన తల్లి మరణించిన విష్యం అందరికి తెలిసిందే. ఆయన ఆ బాధ నుండి అయన ఇంకా బయటకురాలేదు. గురుడ వేగ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తల్లిని తలచుకొని ఏడ్చేయడం అందరినీ కదిలిచింది. ఇక ఈ ఈవెంట్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ మూవీ టీజర్కి 5 రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ …
Read More »కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం..మంత్రి పోచారం
ప్రాణహిత ద్వారా తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ R&B గెస్ట్ హౌస్ లో మంత్రి విలేకరులతో సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష యాభై వేల కోట్లతో పాలమూరు, డిండి, సీతారామ కాళేశ్వరం, భక్తరామదాస్ తదితర ప్రాజెక్టుల పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్లన్న సాగర్ ద్వారా …
Read More »సమగ్ర సమాచారానికి.. వికీపీడియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సాంఘిక, రాజకీయ, నైసర్గిక, సాంస్కృతిక సమాచారం మరింత సులభంగా, సమగ్రంగా ప్రజలకు చేరువకానున్నది. ఇందుకోసం ఇంటర్నెట్ లో మెరుగైన సమాచారాన్ని అందించే వికీపీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్శాఖ మధ్య అంగీకారం జరిగింది. రాష్ట్ర ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సీఐఎస్ ఏ2కే సంస్థ తెలుగు …
Read More »పవన్ కల్యాణ్ని అవమానిస్తూ.. రామ్ గోపాల్ వర్మ సంచలన వీడియో పోస్ట్..!
మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అసత్యం పలికాడని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఫేస్బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తినడం మానేశానని గతంలో …
Read More »జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) టీఆర్ఎస్ కార్పొరేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేటర్లకు మంత్రి వివరిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు.
Read More »