టాలీవుడ్ సాలిడ్ అందాల భామ అనుష్కకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు కానుకగా డిజైనర్ రిస్ట్ వాచ్ని ఇచ్చిందట. అసలే అనుష్క అంటే ప్రభాస్కు కూడా ప్రత్యేకమైన ప్రేమ.. అలాంటిది పుట్టినరోజు కానుక ఇస్తే ఇంకెంత మురిపెంగా చూసుకుంటాడు ఇప్పుడు అదే చేస్తున్నాడట డార్లింగ్. ఇప్పటికే అనుష్క – ప్రభాస్ల మధ్య ఏదో ఉందని గుసగుసలు రావడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా …
Read More »వైసీపీలోకి మాజీ సీఎం తనయుడు..!
ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుంది. ఇప్పటి వరకు వైసీపీలో గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. మనోహర్ సమైక్యాంధ్రప్రదేశ్కు చిట్ట చివరి స్పీకర్గా పనిచేసారు..మనోహర్ …
Read More »ఇండియాలో అత్యంత ధనికుల లిస్టులో ఎన్టీఆర్ స్థానమేంతో తెలిస్తే షాక్….!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్తో మంచి జోరుమీద ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇక మరోవైపు బిగ్బాస్కు హోస్ట్గా చేసి బుల్లితెర ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాడు తారక్. అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఎన్టీఆర్ …
Read More »నితిన్ నిజంగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడా..?
పవన్ కళ్యాణ్ భక్తుల్లో ఒకడైన హీరో నితిన్ నటించిన లై చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందులో నితిన్ సరసన నటించిన.. మేఘా ఆకాష్కి మాత్రం నితిన్ మరోసారి అవకాశం ఇచ్చాడు. లై సినిమాలో ఇద్దరి జోడీ బాగుంది కానీ సినిమా బాగోలేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇద్దరి మధ్య మాత్రం మంచి కెమిస్ట్రీ కుదిరింది దాంతో తన తదుపరి సినిమాలో కూడా మేఘా …
Read More »అందమైన భామ.. అన్నీ విప్పేసి ఫోజిచ్చింది..!
అందమైన భామలకు అన్ని విప్పేయడం అంటే మహాసరదా.. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ రావాలంటే ఎంత ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తే అంత పేరొస్తుంది కాబట్టి రెచ్చిపోయి చూపిస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి చేరింది దీపా దేవేంద్ర . ఈ భామ తాజాగా ఒంటి మీద ఉన్న బట్టలను అన్నింటినీ విప్పేసింది అంతేనా.. పై నుండి ఓ కోట్ అలా వేసుకొని రెండు గుండెలను బహిర్గతం చేసి ఫోటో షూట్ …
Read More »పవన్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. దర్శకుడు సంచలనం..!
తీన్ మార్ చిత్రం రీమేక్ అని అది ప్లాప్ అవుతుందని నాకు ముందుగానే తెలుసనీ కానీ చేసేది ఏమిలేక ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అలాగే కథ, కథనం లో ఎక్కడా మార్పులు చేయకపోవడం కూడా ప్లాప్ కావడానికి కారణం అంటూ చెప్పి బాంబ్ పేల్చాడు దర్శకుడు జయంత్ సి పరాంజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం తీన్ మార్. ఆ సినిమా పవన్ …
Read More »పవన్ కళ్యాణ్తో.. ఆ ప్రముక నిర్మాతకి చెడిందా..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు నిర్మాత శరత్ మరార్. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ – శరత్ మరార్ లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే పవన్కు ఎంతటి వాళ్ళైనా సరే శరత్ మరార్ తర్వాతే. అయితే కాటమ రాయుడు సినిమా తర్వాత శరత్ మరార్ ఎక్కడా కనిపించడం లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ శరత్ మరార్ …
Read More »దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు..మంత్రి తుమ్మల
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు . 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు అయన పేర్కొన్నారు.ఈ రోజు సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో …
Read More »సినిమా రివ్యూ.. ఉన్నది ఒకటే జిందగీ
రివ్యూ : రాజా ది గ్రేట్ బ్యానర్ : స్రవంతి సినిమాటిక్స్ తారాగణం : రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు తదితరులు.. కూర్పు : శ్రీకర్ ప్రసాద్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి నిర్మాతలు : నిర్మాతలు : స్రవంతి రవికిషోర్ , కృష్ణ చైతన్య సమర్పణ : దిల్ రాజు రచన, దర్శకత్వం : కిషోర్ తిరుమల …
Read More »రూ.800 కోట్లతో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ..కేటీఆర్
మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది.ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.రూ. 600 కోట్లతో సంగారెడ్డి దగ్గర్లోని కొండకల్లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష …
Read More »