Home / SLIDER (page 2234)

SLIDER

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా దేవేంద్రరెడ్డి..!

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జి.వి.దేవేంద్రరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవేంద్రరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా దేవేంద్రరెడ్డి ఉన్నారు. ఇంతకుముందు పార్టీ ఏపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ …

Read More »

నారా లోకేష్‌కు యువకుడు వార్నింగ్‌..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు ,రాష్ట్ర ఐటీ, పంచాయితిరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బహిరంగ లేఖ రాసాడు . ప్రస్తుతం రాష్ట్ర స్థితి మీద కొన్ని ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలని కోరాడు. ఇందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకొని లేఖ రాసాడు . గోదావరి జిల్లాల ప్రజలతో పాటు తాను, తన …

Read More »

టువీలర్ 108 అంబులెన్సు..!

 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని మురికివాడల్లోకి ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు వేగంగా చేరుకోవడంలేదు. ప్రమాదం ఏదైనా.. తక్షణం ప్రథమ చికిత్స అందితేనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో దవాఖానలకు చేర్చే ప్రస్తుత 108 అంబులెన్సుల మాదిరిగానే తక్షణ సేవలకోసం టువీలర్ 108 అందుబాటులోకి తీసుకు రానున్నది. ఫస్ట్‌రెస్పాండర్ అంబులెన్సు పేరిట నగరంలో ద్విచక్రవాహన …

Read More »

అభిమానితో సెల్ఫీ తీసుకుని.. పవన్ ట్విట్ట‌ర్లో ఏమని పోస్ట్ చేసారంటే..!

ప్రముఖ సినీనటుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో క‌లిసి ఫొటోలు దిగ‌డానికి అభిమానులు ఎంత‌గా పోటీ ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌తో సెల్ఫీ తీసుకుని ఆనందంతో గంతులు వేస్తూ గ‌ర్వంగా దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు ప‌వ‌న్ కల్యాణ్ త‌మ కార్య‌క‌ర్త‌తో స్వ‌యంగా సెల్ఫీ తీసుకుని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Saamijika, ardhika parivarthana Kosam …

Read More »

రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి.. మంత్రి హరీష్

పీఎంకేఎస్వై కమిటీ సమావేశం ముగిసింది.  కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్బగా హరీశ్ రావు మీడియాతో మాట్లడుతూ…  ఏఐబీపీ కింద తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు రావాల్సిన రూ. 500 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరినమని మంత్రి  వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ అధికారులకు కేంద్రమంత్రి …

Read More »

రేవంత్‌ రెడ్డికి మరో భారీ షాక్..!

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డికి మరో  భారీ షాక్ తగిలింది . కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 700 మంది కార్యకర్తలు ఈ రోజు  తెలంగాణ భవన్‌లో అధికార  టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా వీరంతా గులాబీ కండువాలు …

Read More »

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ క్షేమం..!

 తెలంగాణ రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు  తృటిలో ప్రమాదం తప్పింది. బీబీనగర్‌లో బీజేపీ పార్టీ  నిర్వహించిన ప్రజా పంచాయతీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. అ సమయంలో బీబీనగర్‌ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా బీజేపీ కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన టెంట్ ఒక్కసారిగా  కూలింది. ఆ సమయంలో లక్ష్మణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన …

Read More »

నీటిని పొలాలకు మళ్ళించి.. పొదుపుగా వాడుకోవాలి.. సీఎం కేసీఆర్

నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతో పాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎంత వీలైతే అంత వరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి.. నీటిని పొలాలకు మళ్లించాలని, నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లోని నీటి విడుదల, వినియోగానికి సంబంధించి …

Read More »

జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టు నుండి వ్యక్తిగ‌త హాజ‌రు నుండి మిన‌హాయిపు ల‌భించ‌క పోయినా.. తాను నిర్ణ‌యించుకున్న పాద‌యాత్ర‌ను నిర్వ‌హించేందుకు కార్య‌చ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్నారు. ఇక ముందుగా అనుకున్న న‌వంబ‌రు 2 నుంచి కాకుండా 6వ తేదీ నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టబోతున్నారని స‌మాచారం. ఇక మొత్తం 13 జిల్లాల్లోని సుమారు 3200 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. …

Read More »

ఎన్టీఆర్ సినిమాకు ప‌వ‌న్‌.. క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా..?

టాలీవుడ్ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్కసారిగా అల‌జ‌డి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. ర‌కర‌కాలుగా అనుకుంటున్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat