ఏపీ అనంతపురం పట్టనం లోని ఎంవైఆర్ గార్డెన్స్లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ సాక్షిగా హామీయిచ్చినట్లు ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా …
Read More »హైదరాబాద్ లో ప్రపంచలోనే అతి పెద్ద ఫార్మా సిటీ…
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాస్యూటికల్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫార్మాసిటీపై సమగ్ర అధ్యయనం చేశామన్న కేటీఆర్.. దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలిపారు. హెచ్ఐసీసీలో ఫార్మా సిటీపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు …
Read More »నడిబజార్లో బాబును “అది చేయాలి “అంటూ” యువభేరి “సాక్షిగా యువతి సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా కేంద్రంలో బళ్ళారి రోడ్డులో ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో యువభేరి సభ జరిగింది .ఈ సభకు ఒక్క జిల్లా నుండే కాకుండా యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా నుండి యువత ,విద్యార్ధి విద్యార్దినిలు ,అధ్యాపకులు హాజరయ్యారు .ఈ సందర్భంగా పలువురు ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటో …
Read More »జబర్థస్త్ నుండి యాంకర్ రష్మీ అవుట్.. నెక్స్ట్ ఎవరో తెలుస్తే..!
బుల్లితెర హాట్ ప్రోగ్రాం జబర్దస్త్ కామెడీ షోతో టాప్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీగౌతమ్.. గుంటూరు టాకీస్, చారుశీల, తను వచ్చెనంట వంటి సినిమాలతో యూత్నూ ఆకట్టుకుంది. జబర్థస్త్ యాంకర్గా బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మీను జబర్దస్త్ షో నుంచి తొలగిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన మార్క్ యాంకరింగ్ తో అదరగొట్టిన యాంకర్ రష్మీకి రానురాను ప్రేక్షకాదరణ లభించడంలేదని సమాచారం. దీంతో ఆమె …
Read More »చంద్రబాబు సర్కార్ పై వర్మ సంచలనం..!
ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లి నిర్మాణం పై మల్లగుల్లాలు పడుతోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే వేలకోట్లు ఖర్చు చేసినా ఇంత వరకు ఒక్క డిజైన్ కూడా సెట్ అవలేదు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అసెంబ్లీని …
Read More »ఏపీలో సంచలనం -మరోసారి వార్తల్లోకి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
ఏపీలో దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది .అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షిని కనీస మర్యాద లేకుండా ఇసుక క్వారీలో పడేసి మరి దాడి చేసిన సంఘటన .ఈ సంఘటనలో మహిళా ఎమ్మార్వోదే తప్పు అని తేల్చేశారు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …
Read More »జగన్ దూకుడు.. వైసీపీకి ప్లస్సా.. మైనస్సా..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారని సమాచారం. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి పాలయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి మరింత దిగజార్చకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే కాకుండా తమ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడుతున్నారు. ఏపీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2018 చివరకు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే పార్టీని …
Read More »అనంత యువభేరి.. జగన్ గర్జిస్తాడా..!
ఏపీ ప్రథాన ప్రతిపక్షం అధినేత వైఎస్ జగన్.. మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తన భుజానికెత్తుకున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »బిగ్ బ్రేకింగ్.. మరోసారి తండ్రి అయిన పవన్ కళ్యాణ్..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్లీ తండ్రి అయ్యాడు. పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నేవా సోమవారం పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇంతముందు పవన్ కల్యాణ్కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య) కు తండ్రి కాగా.., తరువాత వివాహం చేసుకున్న లెజ్ …
Read More »అభ్యుదయ రచయిత హరనాథరావు గురించి విలువైన సమాచారం..!
ఎంవిఎస్ హరనాథరావు.. నాటకరంగం మీదుగా వెండితెరకు వెళ్లిన అభ్యుదయ రచయిత. తనకు మాత్రమే సాధ్యమైన పదునైన సంభాషణలతో ప్రగతిశీలభావాలు పలికించిన సృజనశీలి. సమాజ ప్రగతికి దోహదపడే కథలను, సంభాషణలనూ సమకూర్చిన రచయిత. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఒంగోలులో తుదిశ్వాస విడిచారు. ఆయన 1948 జులై 27వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. స్కూల్లో మాస్టారి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. తల్లి సత్యవతి సంగీత ఉపాధ్యాయిని. …
Read More »