Home / SLIDER (page 23)

SLIDER

సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో జత కల్సి బరిలోకి దిగాలని చూసిన సీపీఎం ఆ పార్టీకి కటిఫ్‌ చెప్పి నవంబర్ ముప్పైన జరగనున్న సార్వత్రిక  ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆయన ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీచేస్తున్నారు. ఆ 14 మంది వీరే.. …

Read More »

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ బలవన్మరణం

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  గన్‌మెన్‌ ఏఎస్‌ఐ ఫజల్‌ అలీ  బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్‌ తుపాకీతో నుదిటిపై పాయింట్‌ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న ఓ హోటల్‌లో ఆయన సూసైడ్‌ చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ పరిశీలించారు. అయితే ఆదివారం ఉదయం కుమార్తెతో మాట్లాడిన ఫజల్‌.. ఆమె ఎదుటే ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం …

Read More »

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌)లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా సపాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ కనుకుంట్ల నరేష్, యూత్ నాయకులు రాంపెల్లి హరీష్, సుధాగాని అశోక్, సుధాగాని శ్రీకాంత్ తదితరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

Read More »

నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో స‌మానం

నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో స‌మానం.. బ‌హుషా ఈ ప్ర‌పంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్ర‌చారం ఎవ‌రూ చేయ‌లేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఎన్నిక‌లు వ‌స్తాయి పోతాయి.. పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బ‌రిలో ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే. ఇక్క‌డ రైతాంగం …

Read More »

కేసీఆర్ మాట రామభాణం లాంటిది.

ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సి కుటుంబాలందరికి దళిత బందు అమలు చేస్తామని సీ ఎం కేసీఆర్ చేసిన ప్రకటన చాలా గొప్పదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ధర్మపురి నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద యాత్ర సభను విజయ వంతం చేసిన ప్రకజలకు ధన్యవాదములు చెప్పారు. శుక్రవారం ధర్మపురి లో ఎన్నికల కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. దళితులందరికి దళిత బందు అమలు చేస్తామని ప్రకటించిన్నప్పటి నుంచి నా సంతోషానికి అవధుల్లేవాన్నారు. …

Read More »

మ‌హారాష్ట్ర‌కు ఏం త‌క్కువైంది..? మ‌న కంటే వారే మంచిగా ఉండాలి క‌దా..?

తెలంగాణ ప‌దేండ్ల కింద రాష్ట్ర‌మైంది.. కానీ పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర 70 కింద రాష్ట్రం అయింది.. మ‌న కంటే వారే మంచిగా ఉండాలి..? మ‌రి ఎందుకు లేరు.. దీనికి కార‌ణం ఏంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిల‌దీశారు. స‌రైన ప్ర‌భుత్వాలు ఉంటే.. స‌రైన భ‌విష్య‌త్ ఉంటుంది. అందుకే సరైన పార్టీకి ఓటేసి, మంచి ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. ముథోల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పార్టీ …

Read More »

విచ‌క్ష‌ణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధ‌ప‌డాలి

ఎన్నిక‌ల్లో విచ‌క్ష‌ణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధ‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. స‌రైన పార్టీకి ఓటు వేస్తేనే స‌రైన భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ముథోల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పార్టీ అభ్య‌ర్థి విఠ‌ల్ రెడ్డికి మ‌ద్ద‌తుగా కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మ‌న దేశంలో ప్ర‌జాస్వామ్యం వ‌చ్చి 75 ఏండ్లు అవుతుందని కేసీఆర్ తెలిపారు. ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat