రామ్ చరణ్ తేజ్ మొదటిగా మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యువహీరో..ప్రతి సినిమాకు సరికొత్త వైవిద్యాన్ని జోడిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు..ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అయిన 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు..తాజాగా తన తండ్రి 151మూవీకి కూడా తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఒక పక్క తాను నిర్మాతగా వ్యవహరిస్తునే మరో వైపు …
Read More »మళ్ళీ తెరపైకి “మగధీర”..హీరో ఎవరంటే….?
మగధీర ఈ సినిమా ఇటు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ కు,మెగా వారసుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు స్టార్డమ్ తీసుకువచ్చిన బిగ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ.. పలు రీకార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సరికొత్త రికార్డులను తిరగరాసింది..అంత ఘన విజయాన్ని సాధించిన ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించాడు..అయితే ఇటీవల జక్కన్న తీసిన బాహుబలి …
Read More »తన లవర్స్ లిస్ట్ బయట పెట్టిన కాజల్..?
కాజల్ అగర్వాల్ ఇటు అందంతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది…అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ…ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150మూవీతో టాలీవుడ్ లో తన ర్యాంకును ఇంకా పదిలపరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ తో తాను దేనిలోను తగ్గే …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు…రోజా వివరణ..?
ఏపీఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళావిభాగ అధ్యక్షురాలు,సీఎం ,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు,తెలుగు తమ్ముళ్ళ అవినీతిపై నిప్పులు చెరిగే ఆర్కే రోజా ప్రస్తుతం కువైట్ పర్యాటనలో ఉన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఎఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు ప్రముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ర్ట్రానికి మీడియాలో చక్కర్లు కొట్టాయి…కువైట్ లో ఒక స్టార్ హోటల్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రవేశపెట్టిన …
Read More »ఫేస్బుక్ వినియోగదారులకు శుభవార్త ..
సోషల్ మీడియా లో ఫేస్బుక్ కు ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు .ఉదయం లేచిన దగ్గర నుండి కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా ఫేస్బుక్ ను ఓపెన్ చేసి స్టేటస్ అప్ లోడ్ చేస్తున్నారు అంటే ఎంతగా ఫేస్బుక్ నేటి రోజుల్లో దైనందిన జీవితంలో భాగమైంది . ఫేస్బుక్ వినియోగదారులు తమ ఖాతాలను మరింత భద్రంగా కాపాడుకునేందుకు, గుర్తింపును స్పష్టంగా పరిశీలించేందుకు ఫేస్బుక్ యాజమాన్యం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి …
Read More »దుర్గాదేవి పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు దసరా వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు .అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో దుర్గాదేవి పూజను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా
ఏపీ లో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న టీడీపీ పార్టీ మాజీ ఎంపీ చిమటా సాంబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . తాజాగా ఆ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు వైసీపీ పార్టీలోకి రావడానికి …
Read More »దసరా వేడుకల్లో మంత్రి హరీష్రావు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …
Read More »దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?
దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ చంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి …
Read More »బీటెక్ నిరుద్యోగ యువతకు శుభవార్త ..
నాలుగు యేండ్ల పాటు కష్టపడి చదివి బీటెక్ పూర్తిచేసుకున్నవారికి శుభవార్త .చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక నానా యాతన పడుతున్నవారికి సర్కారు తీపీ కబురును అందిస్తుంది .ఈ క్రమంలో కేంద్ర పరిధిలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర సర్కారు నోటిపికేషన్ సిద్ధం చేసింది .ఆ పోస్టుల వివరాలు .. మొత్తం ఖాళీలు: 588 భర్తీ చేసే పోస్టులు: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలు. పరీక్ష …
Read More »