తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు. శాలిగౌరారంలో జరిగిన మహా బతుకమ్మ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు ప్లే అవుతుండగా ఆయన రెట్టించిన ఉత్సాహంతో …
Read More »ఏపీలో దారుణం -అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 8 మంది మృతి ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది బీరాలు పలుకుతుంటే మరోవైపు రాష్ట్రంలో ప్రజలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక మృత్యు వాత పడుతున్నారు . ఇటుక వేయకముందే ప్రపంచ స్థాయి రాజధాని కడతాను అని గొప్పలు చెప్పుకుంటున్న బాబు రాష్ట్రంలో ప్రభుత్వ దవఖానలో కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్ర …
Read More »టిబిజికెఎస్కు మద్ధతు తెలిపిన సింగరేణి మైనింగ్ స్టాఫ్
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సింగరేణి బెల్లంపల్లి రీజియన్ మైనింగ్ స్టాఫ్ మద్ధతు ప్రకటించింది. బుధవారం ఆ రీజియన్ నాయకులు హైదరాబాద్లో టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎంపి కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనారోగ్యం వల్ల అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్వీస్లో సుటేబుల్ ఉద్యోగం ఇస్తూ వేజ్ …
Read More »బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట ప్రజలకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటన లో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే పూలను పూజించే…ప్రకృతి ని ప్రేమించే పండగ బతుకమ్మ అని అన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని మంత్రి చెప్పారు. రాష్ట్ర సంస్కృతి ,సంప్రాదాయాలను ప్రపంచ దేశాలకు అద్దం పట్టేల ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇలాంటి సంస్కృతి ని …
Read More »ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.
ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. ఇకపై అందులో టైప్ చేసే క్యారెక్టర్ల నిడివి 280కి పెరగనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ను ట్విట్టర్ అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. త్వరలోనే యూజర్లకు పెరిగిన క్యారెక్టర్ల నిడివి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ లిమిట్ కేవలం 140 క్యారెక్టర్లు మాత్రమే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కొత్త యూజర్లను రాబట్టడంలో బాగా వెనుకబడిందని సమాచారం. అందులో భాగంగానే మరింత మందిని యూజర్లను చేర్చుకునేందుకు …
Read More »రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
వ్యవసాయంతో పాటు పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కెసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . సూర్యాపేట జిల్లా ఇమాంపేటగ్రామంలో పాడి రైతుల ఆద్వర్యంలో జరిగిన హరిత హారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.తెలంగాణా రాష్ట్రంలో సీఎం కెసీఆర్వ్యవసాయాన్ని పండుగలాగా మార్చారన్నారు. నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల వారికి లీటర్ పాలకు నాలుగు రూపాయల ఇన్సెన్టీవ్ ను ప్రకటించారని అన్నారు.దీంతో పాటు పాడి రైతులకు సబ్సీడీపై బర్రెలను కూడా అందిస్తున్నారన్నారు.సీఎం కెసీఆర్ కోరినట్లుగా ప్రతిఒక్క పాడి రైతు తమ ఇళ్ళలో ఆరు మొక్కలని పెంచుకోవాలని, హరిత హారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.
Read More »సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగురవేయాలి
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగురవేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి శాంతిఖని గని దగ్గర నేడు టీబీజీకేఎస్ గేట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాలకు చెందిన 50 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు . సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని జాతీయ …
Read More »చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …
Read More »జక్కన్నను ఛీ కొట్టిన స్టార్ హీరోయిన్ -కారణం ఇదే ..?
ఎస్ఎస్ రాజమౌళి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన సినిమా కెరీర్ లో ఇంతవరకు ఫ్లాప్ లు లేవు .తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బ్లాస్టర్లే .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటులు అంతా ఆయనతో కల్సి ఒక్క సినిమా అయిన చేయాలని ఆశపడుతుంటారు .తాజాగా ఆయన బాహుబలి సిరిస్ తో తెలుగు సినిమాను హిమాలయ శిఖరాల ఎత్తులో నిలబెట్టారు . బాహుబలి బిగినింగ్ ,బాహుబలి ఎండ్ అంటూ రెండు పార్టులతో …
Read More »బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కొండా లక్ష్మణ్ బాపూజీ
విద్యార్థి నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారులకు, గాంధేయవాదిగా, తెలంగాణ సాయుధపోరాట మద్దతుదారుడిగా, నైజాం విముక్తి పోరాటకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ పోరాట యోధుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడు.. వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ ఆయన 102వ జయంతి. అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పద్మశాలి కుటుంబంలో జన్మించారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యమంలో …
Read More »