టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …
Read More »బిగ్ బ్రేకింగ్..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు…?
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని …
Read More »ఎమ్మెల్సీ కవితతో మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ భేటీ
తెలంగాణలో అప్పుడే ఎన్నికల హాడావుడి మొదలయింది. నేడో మాపో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహులు ఆధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇప్పించేలా కృషి చేయాలని విన్నవించుకున్నారు. చూడాలి మరి రామ్మోహాన్ ఆశలు నిజమవుతాయా.. అడియాశవుతాయా. అని..?
Read More »స్లీవ్ లెస్ డ్రెస్లో సెగలు పుట్టిస్తున్న కాశ్మీరా పరదేశి
మినీ నిక్కర్లో ప్రియ గ్లామర్ షో
బౌరంపేట్ లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ …
Read More »సూర్యాపేటలో సీఎం కేసీఆర్
నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో 10:35గంటలకు రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి సూర్యాపేట ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …
Read More »గాజులారామారంలో బాడీ బీస్ట్ జిమ్ ప్రారంభం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులారామారం డివిజన్ పరిధిలోని గాజులరామారం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ బీస్ట్ జిమ్ ను ఈ రోజు ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు,ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. నేటి యాంత్రిక దిన చర్యలలో భాగంగా వ్యాయామం శారీరానికి మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందని, ప్రతీ ఒక్కరు రోజు తప్పకుండ …
Read More »అన్ని వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం-మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం పథకాన్ని శనివారం నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల …
Read More »ఈ నెల 26 నుండి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ …
Read More »