ఈరోజు గురువారం నుండి మొదలవుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తనను అనర్హుడ్ని ప్రకటించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కల్సి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి.. అందుకు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వుల కాపీని ఆయనకు …
Read More »ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉద్యోగులు సంబరాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిర్మల్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు …
Read More »పవన్ కళ్యాణ్ రికార్డు
జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డును సృష్టించాడు. తాను నటించిన వరుస రీమేక్ మూడు సినిమాలు వంద కోట్లను కొల్లగొట్టిన చిత్రాల జాబితాను తన సొంతం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన రీమేక్ మూవీలు వరుసగా వకీల్ సాబ్ ,బీమ్లా నాయక్ రెండు గతంలో విడుదలై వందకోట్ల కలెక్షన్లను సాధించాయి. తాజాగా పవన్ ప్రధాన పాత్రగా వచ్చిన సుముద్రఖని దర్శకత్వంలోని …
Read More »దేశానికి సరిపడే క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం నుండి అందించాలి
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో జులై 28 నుండి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నోలో జరిగిన 6వ నేషనల్ కాడెట్ క్యోరుగి అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన నాగ సాయి ఆరుషి అండర్ 164cm విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి …
Read More »ఎమ్మెల్యే అరూరిని మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఏసీపీ, మరియు సిఐలు…
వర్ధన్నపేట ఏసీపీ గా నూతనంగా భాద్యతలు తీసుకున్న సురేష్ గారు, వర్ధన్నపేట సీఐగా భాద్యతలు తీసుకున్న శ్రీనివాస్ గారు మరియు ఎక్సైజ్ సిఐ గా బాధ్యతలు తీసుకున్న స్వరూప గారు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు ఏసీపీ గారికి, సీఐలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »తెలంగాణ బీజేపీలోకి సీనియర్ హీరోయిన్
తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి చేరికలు షూరు అయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మాజీ హీరోయిన్ .. నటి .. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు.. మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కాషాయ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆమె దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుండి …
Read More »బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ పేర్కొంది. హైదరాబాద్లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు …
Read More »ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కి సన్మానం
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాపు సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని చింతల్లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రతి …
Read More »సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయానికి ఐదేండ్లు..
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలుగా మారిన 1851 తండాలు గిరిజన తండాలలో స్థానికులకే పాలనాధికారం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ‘మా తండాలో మా రాజ్యం. తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చాలి’ అన్న డిమాండ్తో గిరిజనులు రెండున్నర దశాబ్దాల పాటు పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వారి డిమాండ్ను ఏ నాయకుడూ పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. మాయ చేసి …
Read More »మహారాష్ట్ర యుగకవి అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలి- సీఎం కేసీఆర్
మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు.అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భరతమాత …
Read More »