తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »తెలంగాణకు గుజరాతీ పాఠాలు ఏం అక్కర్లేదు…
గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్కు సీఎం కేసీఆర్ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …
Read More »గల్ఫ్ కార్మికులు..ఉద్యమకారులకు కేసీఆర్ తీపికబురు…
తెలంగాణ ఉద్యమకారులు, పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురు తెలిపారు. తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే అది అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నారై పాలసీతో గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను త్వరలోనే సమున్నతంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే కొంతమందికి సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లో జలదృశ్యం పక్కన 1969 ఉద్యమ …
Read More »వారసత్వంపై కేసీఆర్ క్లారిటీ…బాబుకు పంచ్ ..
కుటుంబ పాలనపై, తనపై వస్తున్న విమర్శలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా గులాబీ దళపతి ఇచ్చిన క్లారిటీ పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించినట్లుగా ఉందని పలువురు అంటున్నారు. ఇంటకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో ‘ఛాలెంజ్ ఆఫ్ చేంజ్: యంగ్ స్టేట్, న్యూ యాస్పిరేషన్స్’ అంశంపై …
Read More »జపాన్లో కేటీఆర్…తెలంగాణను ప్రశంసించిన సుజుకీ చైర్మన్…
జపాన్ పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బృందం రెండోరోజు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, జపాన్ లోని షిజుఒక రాష్ట్ర పరిపాలనాధికారులను కలిసారు. ఉదయం మంత్రి కే తారకరామారావు సుజుకి మెటార్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ర్టం అటోమోబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ర్టంలో ఉన్న పెట్టుబడులను మంత్రి సుజుకి చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా …
Read More »మూడున్నరేళ్లలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది..సీఎం మాటల్లోనే…
తెలంగాణ ఖ్యాతి దశదిశలా వ్యాపించేందుకు తాము ప్రణాళికలు వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మూడున్నరేళ్ల కాలంలో ఇందుకు తగిన రీతిలో ప్రణాళికలు వేసినట్లు వివరించారు. పార్క్ హయత్లో ఇండియాటుడే సౌత్కాన్క్లేవ్ 2018 జరగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల సంపదను సృష్టించాం. …
Read More »ప్రగతి భవన్..కొత్త సచివాలయం..సీఎం కేసీఆర్ క్లారిటీ …
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం సహా ప్రగతిభవన్పై విమర్శలు చేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ విస్పష్ట క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు. త్వరలోనే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఉంటుందన్నారు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే నగరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఇలాంటి రాష్ర్టానికి తగిన రీతిలో సచివాలంయ ఉండాలని పలువురు ఆకాంక్షించారని దానికి తగినట్లుగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. ప్రగతి …
Read More »టీఆర్ఎస్లో టీడీపీ విలీనంపై డిప్యూటీ సీఎం కడియం స్పందన
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …
Read More »ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంట్రీపై కేసీఆర్ అదిరిపోయే రిప్లై…
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీపై ఇతర పార్టీలకు చెందిన విమర్శకులకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సూపర్ క్లారిటీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో సంబంధాల విషయంలో స్పష్టంగా స్పందించారు. హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగిన ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నారని పలువురు విమర్శలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్ట్ ప్రస్తావించగా…వారసత్వంపై …
Read More »ఒక్క షరతుతో సీఎం కేసీఆర్ రిప్లై…
దేశానికి రాజధానిగా తెలంగాణ..కొద్దికాలంగా జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం…ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో సూపర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ను చేయాలనే ప్రతిపాదనలపై ఏమని అంటారని రాజ్దీప్ ప్రశ్నించగా…దేశానికి …
Read More »