Home / TELANGANA (page 1012)

TELANGANA

తెలంగాణను ఏపీలో కలపకముందే ధనిక రాష్ట్రం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ -2018 సదస్సులో పాల్గొన్నారు .ఈ సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా ఏ విషయంలో అయిన సరే ఎప్పటికి …

Read More »

టీడీపీని టీఆర్ఎస్‌లో క‌ల‌ప‌డం బెస్ట్- మోత్కుప‌ల్లి

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా …

Read More »

మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుకుందామంటే..మంత్రి దేవినేని నో చెప్పేశాడే…

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల‌ మ‌ధ్య ఉన్న కీలక‌మైన నీటి వివాదాన్ని ప‌రిష్క‌రించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముంద‌డుగు వేయ‌గా….ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీటిపారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నో చెప్పారు. చ‌ర్చ‌ల కంటే..ర‌చ్చ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ లేఖ‌కు స్పందించిన మంత్రి దేవినేని …

Read More »

పాడి రైతుల‌కు గేదెలు…50% సబ్సిడీ…

స‌బ్బండ‌వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న‌ తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే గొల్ల, కురుమ, యాదవులకు సబ్సిడీపై జీవాలను అందజేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వరలో పాడి రైతులకు గేదెలను పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్‌లో ఒక గేదె ఉండనుంది. యూనిట్‌ ధర, సబ్సిడీ, ఏ రకం గేదెలు అందజేయాలనే విషయంపై రాష్ట్ర …

Read More »

మేడారం జాత‌ర‌కు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…

2018 మేడారం సమ్మక్క -సారక్క గిరిజన మహాజాతర పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వంచే నియమించిబడిన ధర్మకర్తల పాలక …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …

Read More »

యూకే పార్ల‌మెంటులో తెలంగాణ జాగృతి సెమినార్‌…

యునైటెడ్ కింగ్‌డ‌మ్ పార్ల‌మెంటులో తెలంగాణ జాగృతి యూకే శాఖ భార‌త దేశ యువ‌త సాధికార‌త మ‌రియు లీడ‌ర్ షిప్ అంశంపై సెమినార్ ను నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సుకు యూకె పార్లమెంట్ సభ్యులు, లండన్ డిప్యూటీ మేయర్, యూత్ చాంపియన్స్, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. యూకేతో పాటు మ‌నదేశం లో వివిధ రంగాల్లో యూత్ కోసం ఉన్న‌ అవకాశాలు మరియు సవాళ్లు గురించి చ‌ర్చించారు. అలాగే …

Read More »

రైతుల ఆర్థిక స‌హాయంపై..కేంద్రానికి తెలంగాణ మంత్రుల విన‌తి…

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్‌ కొప్పుల ఈశ్వర్ ఢిల్లీలో బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. వ్యవసాయానికి ఆర్థిక సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు పంపిణీకి సంబంధించి మే నెలలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని కేంద్ర మంత్రిని మంత్రులు పొచారం …

Read More »

వచ్చే ఏడాది నుంచి వెటర్నరీ కాలేజీ, గిరిజన యూనివర్శిటీలు ప్రారంభం…

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు..

తెలంగాణ ద‌శ‌, దిశ‌ను మార్చే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు గుప్పించారు. అంతరాష్ట్రీయ నదుల అనుసంధానం కార్యక్రమం లో కాళేశ్వరం పై చర్చించిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా కితాబు ఇచ్చారు. రైతుల, సాగునీటి అవ‌స‌రాలు తీర్చేలా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పనితీరు ఉంటుంద‌ని కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక బడ్జెట్ కేటాయించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేంద్ర మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat