తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావుతో హైదరాబాద్ లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ సమావేశమయ్యారు. తెలంగాణ, యునైటెడ్ కింగ్ డమ్ మధ్య వాణిజ్య అభివృద్ధి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే, వచ్చే నెలలో బ్రిటన్ నుంచి హెల్త్, క్రియేటివ్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ రానున్నట్టు ఆండ్రూ మంత్రి కేటీఆర్ కు …
Read More »ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీ రామ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, గనులు, ఐటీ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, డాటా అనలిటిక్స్ల సాయంతో అక్రమాలను అరికట్టాలని ఈ …
Read More »దివ్యాంగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది.గత నాలుగు ఏండ్లుగా దివ్యంగుల కోసం సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పెంపు ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. గతంలో ప్రభుత్వాలు నెలకు కేవలం ఐదు వందలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంది.కానీ టీఆర్ఎస్ …
Read More »ములుగు ఘన్పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు…
దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి …
Read More »సీఎం కేసీఆర్ సంక్రాంతి విషెస్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఈ పండుగ సరికొత్త కాంతులను నింపాలని ..అన్ని వర్గాల ప్రజలు సకల సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు .అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని సఫలం కావాలని ..రైతన్నలతో పాటు …
Read More »విపక్షాలను పిచ్చికుక్కలు కరిచాయి-మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్ ఘన సన్మానం జరిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు …
Read More »రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…
కేసీఆర్… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్లో ఆయింట్మెంట్ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్గా చెప్పాలంటే కేసీఆర్ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్ అట్రాక్షన్. కారణమేంటి? అప్పుడు చేదైన …
Read More »బ్యాంకర్లతో మంత్రి కేటీఆర్ భేటీ….
తెలంగాణ రాష్ట్రంలోని చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో …
Read More »వచ్చే నెలలో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ సదస్సుకి వేదిక కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి )19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ను HICCలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి 30 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, న్యూ ట్రెండ్స్ గురించి చర్చింనున్నారు. నాస్కామ్, తెలంగాణ ప్రభుత్వం …
Read More »టీఆర్ఎస్ పార్టీ లో చేరిన 50 కుటుంబాలు
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కార్పొరేషన్ 1 వ డివిజన్ కైకొండయిగూడెం నందు కాంగ్రెస్ పార్టీ నుండి చేపల సొసైటీ సభ్యులు 50 కుటుంబాలు అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి తుమ్మల గారు, Mp పొంగులేటి గారు, Mla అజయ్ గారు మరియు ప్రజాప్రతినిధులు ఖమ్మం లో చేస్తున్న అభివృద్ధి ని చూసి స్థానిక కార్పొరేటర్ ధరవత్ రామ్మూర్తి నాయక్ …
Read More »