14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఈ సంవత్సరం ( 2018 ) అత్యంత ముఖ్యమైనదని రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామారావు అన్నారు.మంగళవారం మంత్రి కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్తోపాటు మాజీ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్లు జనార్దన్రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి, డీఎంఏ శ్రీదేవితో …
Read More »ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న యువతిని అతి దారుణంగా ..?
ప్రస్తుత రోజుల్లో ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఇంట బయట ఎక్కడ చూసిన ఏదో ఒక సమయంలో ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి .పోలీసులు ,చట్టాలు బలంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు .తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో కూకట్ పల్లి లో మంగళవారం రాత్రి అతిదారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువతిని అతి …
Read More »నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభవార్త తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఖాళీగా వున్నా పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.అర్హులైన వారికీ వెంటనే పదోన్నతులు కలిపిస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.టీజీవో అనుబంధ తెలంగాణ పురపాలక కమిషనర్ల సంఘం ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా తెలంగాణ …
Read More »టీఆర్ఎస్ లోకి టీడీపీ మాజీ మంత్రి
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ గల్లంతు కాబోతోంది. అధికార టీఆర్ఎస్లోనికి జంప్ అయ్యేందుకు ఆ మాజీ మంత్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం.అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మండవ వెంకటేశ్వరరావును అధికార టీఆర్ఎస్ పార్టీ లోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నారని సమాచారం .మండవ గతంలో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్ రూరల్ …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలు..మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగాఅయన మాట్లాడుతూ..మొదటగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు.బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల …
Read More »రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం..సర్పంచ్ లకు విస్తృత అధికారాలు..!
తెలంగాణలో నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ వరుసగా రెండో రోజూ ఇవాళ సమావేశమైంది. ప్రగతి భవన్ లో ఉదయం జరిగినఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్ట రూపకల్పనలో తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చర్చించారు. సర్పంచ్ల చేతికే కార్య నిర్వహణాధికారాలను పూర్తిగా …
Read More »రాష్ట్రంలోనే నెంబరు 1 మున్సిపాలిటీ సిద్ధిపేట..మంత్రి హరీశ్
తెలంగాణ రాష్ట్రంలోనే సిద్ధిపేట మున్సిపాలిటీ నెంబర్ వన్..రేపటి ఆదర్శవంతమైన సిద్ధిపేట నిర్మాణానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఎల్ఆర్ఎస్ ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 6899 దరఖాస్తులకు 1534 దరఖాస్తులు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి వారంలో 300 నుంచి 400 …
Read More »హైదరాబాద్ అభివృద్ధిలో కీలక ఘట్టం..నల్లగండ్ల రేడియల్ రోడ్డుకు శ్రీకారం
హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. నల్లగండ్ల రేడియల్ రోడ్కు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఔటర్ కు వెలుపల 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. గ్రోత్ కారీడార్ను …
Read More »రాష్ట్ర సాధన కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి..మంత్రి తుమ్మల
స్వరాష్ట్రం కోసం పోరాడిన నాటి ఆకాంక్షలన్నీ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్లగండ్ల రేడియల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రేడియల్ రోడ్లు పూర్తయితే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్నామో అది సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కరెంట్ సమస్యను అధిగమించారని అదే రీతిలో మిగతా అంశాలకు సైతం పరిష్కారం చూపుతున్నారని చెరు. రూ.350 కోట్ల రూపాయలతో రోడ్స్ …
Read More »అందరినీ బతికించేది వ్యవసాయమే..మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 55% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందరినీ బతికించేది వ్యవసాయమే..అన్నింటికీ మూలం నీళ్లే, ఆ నీళ్లేకోసమే సీఎం కేసీఆర్ నిద్రలేని రాత్రులతో ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారని జగదీష్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట మార్కెట్ యార్డ్ నుండి ఖమ్మం రోడ్ వరకు రైతుల సౌకర్యం కోసం రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన …
Read More »