తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే పరవాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నికల హామీల గురించి!.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినప్పటికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తానని హామీ …
Read More »టీడీపీ గురించి ఎల్.రమణ మాటలతో టీడీపీ నేతలే నవ్వుతున్నారే….
తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్భవన్లో టీడీపీ రాష్ట్రస్థాయి సాధారణ సమావేశం శనివారం జరిగింది. దీనికి అధ్యక్షత వహించి ఎల్.రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లోగా పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తయారుచేసుకుందామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమం ద్వారా 119 అసెంబ్లీ, 17 …
Read More »తెలంగాణ కుంభమేళాకు పటిష్ట భద్రత…
తెలంగాణ కుంభమేళాగా పిలిచే శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. ఇప్పటికే జాతర నిర్వహణకు 80.55 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొద్ది నెలలుగా 20 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. వీటిని ఈనెల 15 లోగా పూర్తి …
Read More »షీ టీమ్స్ కు కేంద్ర మంత్రి అభినందనలు …
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్రశంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి మహేశ్ శర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. …
Read More »టీ సర్కారుకు కృతజ్ఞతలు తెలియజేసిన NOA ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వైద్య,విద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెల్సిందే .అయితే గతంలో అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వం తరుపున స్కూల్ అఫ్ నర్సింగ్ మరియు కాలేజ్ అఫ్ నర్సింగ్ తనిఖీ వెళుతున్న అధికారుల కన్నులు కప్పి అత్యంత దారుణంగా చట్టాన్ని ఉలంగిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు తమ చేతివాటం చూపిస్తున్నారు.అందులో భాగంగా …
Read More »సీఎం కేసీఆర్ యుగపురుషుడు -కేంద్ర మంత్రి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తుంటే ఆ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఒకరితర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »ఎమ్మెల్యే చెన్నమనేనికి మంత్రి కేటీఆర్ హామీ
వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడ అభివృద్ధిపై శనివారం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు మంత్రి కేటీఆర్తో హైదరాబాద్లో భేటీ అయ్యారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధి ప్రణాళిక, పట్టణాభివృద్ధి, నిరంతరం తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు, రహదారులు, విద్య, వైద్యం, ముంపు గ్రామాలకు ఉపాధి తదితర అంశాలపై చర్చించారు. అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు రూ.50లక్షల …
Read More »24 గంటల కరెంట్ కు రాష్ట్రాలు ఫిదా…అధ్యయనాలపై ఆసక్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్తుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణను అన్ని రాష్ర్టాలు అభినందిస్తున్నాయి. దేశ యవనికపై తెలంగాణ ప్రొఫైల్ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి వివరాలు …
Read More »చనాకా -కోరాటా పనులకు డెడ్లైన్ ఖరారుచేసిన మంత్రి హరీష్
చనాకా_కోరటా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులునత్త నడకన సాగుతుండటంపై ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు ఏజెన్సీల పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగని పక్షంలో ఏజెన్సీని మార్చుతామని ఆయన హెచ్చరించారు. చనాకా _కోరాట పనులను మంత్రి శనివారం నాడిక్కడ జలసౌధలో సమీక్షించారు.15 రోజులలో పనుల …
Read More »