తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. బాలింతల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్బ్యాంకులను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది.ఈ నేపధ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ అద్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల …
Read More »టీఆర్టీ దరఖాస్తుల సవరణకు తుదిగడువు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కి దరఖాస్తుచేసిన అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు . దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆన్లైన్లో పీడీఎఫ్ సవరించుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గడువుతీరిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు ఆదివారంతో ముగుస్తున్న సంగతి తెలిసిందే.
Read More »రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది.. సీఎం కేసీఆర్
రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి, పండించిన పంటలకు మద్ధతు ధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.ప్రగతి భవన్ లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటి సీఎం శ్రీ మహమూద్ అలీ, మంత్రులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ హరీష్ రావు, శ్రీ జగదీష్ రెడ్డి, …
Read More »మూడేళ్లలో ఎంతో అభివృద్ధి..మంత్రి కేటీఆర్పై ఫ్రెంచ్ రాయబారి ప్రశంస
తెలంగాణకు మరో ప్రశంస దక్కింది. ప్రెంచ్ రాయబారితో అలెగ్జాండర్ జీగ్లర్ మన రాష్ర్టాన్ని ప్రశంసించారు. పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామరావుతో సమావేశం సందర్భంగా తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు. బంజరాహిల్స్లోని నివాసంలో మంత్రి కేటీఆర్తో ఫ్రెంచ్ రాయబారి సమావేశం అయ్యరు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు గురించి చాల సానూకూల అంశాలు విన్నట్లు మంత్రికి రాయబారి తెలిపారు. ప్రెంచ్-భారత్ ల మద్య శతాబ్దాలుగా సాంసృతిక సంబందాలున్నాయని, ఇప్పటికీ చాల మంది ప్రెంచ్ …
Read More »మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …
Read More »మంత్రి కేటీఆర్ సమక్షంలో..టీఆర్ఎస్లో భారీ చేరికలు
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున బాన్స్ వాడ నియోజక వర్గం నుండి పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ) తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. …
Read More »కాంగ్రెస్ నేతలు ఆగం చేయడంలో పీహెచ్డీ చేశారు..మంత్రి కేటీఆర్
రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో శాసనసభ లో ప్రశ్నలు అడిగితే సాధారణంగా ప్రభుత్వం పారిపోతుందని… కానీ తెలంగాణలో విచిత్రంగా ప్రతిపక్ష నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలలో బాన్స్ వాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ)తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున …
Read More »ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు స్వల్ప ఊరట
పౌరసత్వం విషయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు స్వల్ప ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని గతేడాది డిసెంబర్ నెలలో కేంద్రం రద్దు చేసిన విషయం విదితమే. పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను 6 వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వం రద్దుపై గత ఆగస్టు 31న హోంశాఖ తీర్పునిచ్చినా డిసెంబర్ నెలలో రమేశ్ రివ్యూ …
Read More »ఉద్యోగాల కల్పన వేదికగా..న్యాక్ను తీర్చిదిద్దాలి..మంత్రి తుమ్మల
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్)ను తీర్చి దిద్దాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ సంస్థలను పిలిచి సమన్వయం చేసే బాధ్యతలకే పరిమితం కాకుండా నేరుగా నిరుద్యోగ యువతి, యువకులకూ శిక్షణ తీసుకున్న వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్దేశించారు. సచివాలయంలో తన చాంబర్లో న్యాక్ పై మంత్రి తుమ్మల న్యాక్, …
Read More »ఫ్లెక్సీలపై మంత్రి కేటీఆర్ మరోసారి ఆగ్రహం..!
ప్రమాదాలకు, ఇతర సమస్యలకు కారణం అవుతున్న ఫ్లెక్సీలు, భారీ బ్యనర్లకు తెలంగాణ సర్కారు గట్టిగా చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ మలక్ పేట ఇండో స్టేడియం ప్రారంభం సందర్భంగా జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొటోతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలపై ఆయన కన్నెర్రజేశారు.ఈ ఫ్లెక్సీలను వెంటనే …
Read More »