Home / TELANGANA (page 1027)

TELANGANA

కేసీఆర్ ఆనాడు చెప్పారు..నేడు ఆచ‌ర‌ణ‌లో చూపారు..మంత్రి హ‌రీష్‌

ఉద్య‌మ నాయ‌కుడిగా పోరాట స‌మ‌యంలో చెప్పిందే…పాల‌కుడిగా ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నార‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఎన్జీవో డైరీ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 2018 వ సంవత్సరం సమస్యల పరిష్కారానామ సంవత్సరం అన్నారు. `ముఖ్యమంత్రి గారికి ఎన్జీవోలు అంటే ఎంతో ప్రేమ. గత ప్రభుత్వ లు సమస్యల పరిష్కారానికి వస్తే గుర్రాలతో తొక్కించారు వాటర్ కానన్ లతో తొక్కించారు. కానీ ముఖ్యమంత్రి గారు క్యాంప్ …

Read More »

గ‌ల్లీలో కాదు మంద‌కృష్ణ‌..ఢిల్లీలో కొట్లాడు..!

మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ల అంశంపై గల్లీలో కాకుండా ఢిల్లీలో ఉద్యమం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో పిడమర్తి రవి మీడియా ద్వారా మాట్లాడుతూ.. మాదిగలకు టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్‌ఎస్ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌పై కొందరు అర్థంలేని విమర్శలు చేస్తున్నరని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాదిగలకు పెద్ద …

Read More »

హైద‌రాబాద్ విల్లాల‌ను త‌లపించేలా డ‌బుల్ బెడ్రూం ఇండ్లు..మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో విల్లాను తలపించే విధంగా పేదల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రాజ‌న్న సిరిసిల్లా జిల్లాఓని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల ఆయన బుధ‌వారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల భవనాలలోకి వెళ్లి కిచెన్‌, బెడ్‌ రూం, హాలు నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి చెందారు. జూన్‌ చివరి నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కావాలని అధికారులను …

Read More »

తెలంగాణ‌లో స‌ర్కారు బడిలో మ‌ధ్యాహ్న భోజనం..మ‌రో రికార్డు…

తెలంగాణ రాష్ట్రంలో మ‌ధ్యాహ్న భోజ‌నం మ‌రో రికార్డు సృష్టించింది. మ‌ధ్యాహ్నం భోజ‌నంలో తృణ‌ధాన్యాలు అందించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భఃగా ఉప ముఖ్య‌మంత్రి క‌డియం మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా …

Read More »

మంత్రి ల‌క్ష్మారెడ్డి విద్యార్హ‌త‌…రేవంత్‌కు క‌ర్ణాట‌క షాకింగ్ రిప్లై ..

ఇటీవ‌ల ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌ల‌కు పెట్టింది పేర‌యిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మంత్రి చదువు మీద హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ రావు, ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కల్సిన వంశీధర్ ..

తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు ,యువనేత గుడి వంశీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ను నూతన సవంత్సరం సందర్భంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ ను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిచేత ఆవిష్కరింప చేశారు ..ఈ క్రమంలో పోచంపల్లి వంశీధర్ రెడ్డికి విషెస్ చెప్పి అన్ని శుభాలే …

Read More »

తుంగభద్ర జలాల వాడకంపై కర్ణాటక బృందంతో చర్చలు..

తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికిగా,తాగునీటి అవసరాలకు ఆర్.డి.ఎస్.లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ ఒక వినతిపత్రం సమర్పించారు. గురువారం ఇక్కడ జల్ల సౌధలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ కు 3.5 టి. ఎం.సి.ల …

Read More »

ఫ‌లించిన టీఆర్ఎస్ పోరాటం…

హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు హైకోర్టు విభ‌నజ‌కు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్‌ హాల్‌లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల …

Read More »

మంత్రికేటీఆర్ ప‌థ‌కం సూప‌ర్‌…లేఖ రాసిన యువ పారిశ్రామిక‌వేత్త‌..

తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతమని డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారపు కొనియాడారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు రఘుపతి బుధవారం సందేశం పంపారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి ప్రస్తుతం సొంతంగా పరిశ్రమను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వపరంగా, పారిశ్రామిక విధానం వల్ల తనకు కలిగిన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.తాను గతంలో 15 సంవత్సరాల పాటు అనేక కంపెనీల్లో ఫార్మా రీసెర్చ్ …

Read More »

దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ..మరో వైపు రానున్న ఏడాదిలోనే కోటి ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణ పనుల సమీక్ష సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు .అయిన కానీ తనకు కష్టం ఉందని సోషల్ మీడియా దగ్గర నుండి ట్విట్టర్ వరకు ..టెక్స్ట్ మెసేజ్ నుండి కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat