రాజకీయ నేతలను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై ఇటీవల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ముగ్గురు యువకులను సూర్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు జిల్లా యస్.పి ప్రకాష్ జాదవ్ తెలిపారు. అరెస్టయిన వారిలో సూర్యపేట పట్టణానికి చెందిన నాగేందర్, కళ్యాణ్, సంపత్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టును చూసి మురిసిపోయిన ఎన్నారైలు
తెలంగాణ ఎన్నారైలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఎన్నారైలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న అనంతరం మిషన్ భగీరథ, డబల్ బెడ్రూం ఇళ్లు, ఎడ్యుకేషన్ హబ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు సందర్శించారు. గురువారం …
Read More »మంత్రి కేటీఆర్ స్మార్ట్, యంగ్ లీడర్..!
రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్మార్ట్, యంగ్ లీడర్ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్సింగ్ పూరి ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్ వరల్డ్ అవార్డును ప్రకటించిన లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్కు కేంద్ర మంత్రి అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. Was an honour to hand over a …
Read More »ప్రింటింగ్ ప్రెస్ కూలోడివి…ఇన్నికోట్లెక్కడివి రేవంత్..?
కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేయడం చిత్రంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆరెస్ ఎల్పీ లో విలేకరులతో మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిపడ్డారు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు జడ్చర్ల కాంగ్రెస్ …
Read More »ఆ విషయంలో మనమే నంబర్ వన్..మంత్రి హరీశ్రావు
కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలలో కూడా నెంబర్ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. 97 శాతంతో మన రాష్ట్రం గిడ్డంగులను ఉపయోగించుకోవడంలో ప్రథమ స్థానములో నిలిచిందని పేర్కొన్నారు. ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఖండ్, చివరి స్థానములో గుజరాత్ …
Read More »తెలంగాణ పై ఉత్తరాఖండ్ మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం పై ఉత్తరాఖండ్ సహకారశాఖ మంత్రి డాక్టర్ ధన్సింగ్ రావత్ ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రంలో స్వచ్ఛత ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సహకార వ్యవస్థను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరీకరించిన విధానాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మానకొండూర్ మండలం గటుదుద్దెనపల్లి సహకార సంఘాన్ని సందర్శించారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం ద్వారా సభ్యులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతరం …
Read More »ఢిల్లీలో అవార్డు అందుకున్న మంత్రి కేటీఆర్…ఢిల్లీలో ఇంకే చేశారంటే
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగింది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక అంశాలకు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ,మంత్రి సురేష్ ,నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో బిజినస్ వరల్డ్ 5వ స్మార్ట్ సిటీల సదస్సు,అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో …
Read More »రైల్వే లైన్ భూ సేకరణ చేసి..15 రోజుల్లో భూమి అప్పగించాలి..మంత్రి హరీశ్
మనోహర బాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సిద్ధిపేట జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో సిద్ధిపేట నియోజకవర్గంలో రైల్వే లైన్ భూ సేకరణ పెండింగ్లో ఉన్నదని, దానిని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆర్డీఓలను ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, రైల్వే శాఖ సీఈ సీఈ వెంకటేశ్వర్లు, డీఈ సోమరాజు, ఏఈ జై …
Read More »కుల సంఘాల భవనాల నిర్మాణాలకు 39లక్షల నిధులు మంజూరు.
సిద్దిపేట నియోజకవర్గ లో వివిధ కుల సంఘాలకు 39లక్షల నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో వెళ్ళినప్పుడు కుల సంఘ భవనం కావాలి అని దృష్టిలో ఉంటడం ..అన్ని గ్రామాల్లో వర్గాల ప్రజలకు కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నట్లు అన్నారు…ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో జక్కపూర్ గ్రామంలో రెడ్డి సంఘం భవన నిర్మాణానికి 4లక్షలు ,చిన్నకోడూర్ లో గౌడ …
Read More »తెలంగాణకు మిలిటరీ స్థలాలు..పార్లమెంటులో ఎంపీకీలక ప్రతిపాదన
పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం భూమి సేకరించేందుకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు. పలు పథకాల కోసం భూమి సేకరణ ఇబ్బంది అవుతోందని గుర్తు చేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల …
Read More »