జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఎంత ప్రీతిపాత్రుడో ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది . సరిగ్గా 2009 తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున ప్రచారం చేస్తున్న సమయంలో బండబూతులు తిట్టిన బాబును గత సార్వత్రిక …
Read More »మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చే సమస్యలపైన స్పాట్ లో స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల వెంకట్ రెడ్డిని సొంత కొడుకులు కసాయి …
Read More »సీఎం కేసీఆర్ పై హనుమంతరావు ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇవాళ అయన మీడీయా తో మాట్లాడుతూ .. కేసీఆర్ కు ఎన్నికలు 15 నెలల ముందు బీసీ లు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు . బీసీ లపై ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్ మంత్రి వర్గంలో నలుగురు బీసీలు ఎందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు .బీసీలపై కేసీఆర్ కు ప్రేముంటే బీసీ మంత్రుల సంఖ్య …
Read More »సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే లక్ష్యం.. సీఎం కేసీఆర్
రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు హెలిక్యాప్టర్లలో బయలుదేరిన సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు, అనుభంద రిజర్వాయర్లలను పరిశీలించారు. తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను …
Read More »లండన్లో ఘనంగా “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ” ఏడవ వార్షికోత్సవ వేడుకలు
లండన్లో “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ” ఏడవ వార్షికోత్సవ వేడుకలు మరియు కేసీఆర్ – దీక్షా దివస్ ని ప్రవాస తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు.కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల’ సందర్బంగా అభిప్రాయపడ్డారు.నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర …
Read More »పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేను యేండ్ల పాటు ఆయన ఆర్ధికంగా అండగా ఉన్న సీనియర్ నాయకుడు .పార్టీ దాదాపు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న కానీ ఆర్ధికంగా అండదండలు అందిస్తూ ..బాబుకు అన్నివిధాలుగా సహాయసహకారాలను అందించిన సీనియర్ మాజీ ఎంపీ ..అంతే కాదు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త .ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన చంద్రబాబుకు కుడి భుజం .ఇంతకు ఆయన …
Read More »వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అద్యక్షతన జరుగుతున్న పవర్ ,నూతన ఉత్పాదకత సదస్సు జరుగుతుంది . ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , అజయ్ మిశ్రా తో పాటూ వివిధ రాష్ట్రాల మంత్రులు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి …
Read More »ఘనంగా సంతోష్ రావు జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని ప్రతిమ హోటల్లో సంతోష్రావు సన్నిహితుల మధ్య కేక్ కట్ చేశారు. సంతోష్కు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సి శంభీపూర్ రాజు ..సహా పార్టీ నేతలు మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »ప్రాజెక్ట్ టూర్లో ఉండగానే మంత్రి కేటీఆర్కు అర్జెంట్ ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని రీతిలో ప్రాజెక్టుల యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకే ఆయన టూర్ వేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ అర్జెంటుగా ఫోన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే… ప్రాజెక్టుల పర్యటనకు బయల్దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం సాయంత్రం …
Read More »మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారెజ్ వద్దకు చేరుకున్నారు.మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు . అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పుర్తికావాలని అధికారులను ఆదేశించారు . అనంతరం సీఎం కేసీఆర్ అక్కడినుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు సీఎం కేసీఆర్ వెంట అధికారులు, మంత్రులు హరీశ్రావు, ఈటెల …
Read More »