Home / TELANGANA (page 1074)

TELANGANA

ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు.. జగదీష్‌రెడ్డి

రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.2 కోట్లతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎస్సీల కోసం మూడున్నరేళ్లలో రూ.17వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీల కోసం ఒకేసారి 30 …

Read More »

ద‌ళితుల‌పై బీజేపీ నేత‌ దాడి…భాదితుల‌కు ధైర్యం చెప్పిన ఎంపీ క‌విత

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రోమారు త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ద‌ళితుల‌పై అకార‌ణంగా బీజేపీ నేత‌లు దాడికి పాల్ప‌డ‌గా…బాధితుల ప‌క్షాన‌ నిలిచి వారిలో మ‌నోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంకు చెందిన లక్ష్మణ్, రాజేష్‌పై బీజేపీ నేత‌లు దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన గ్రామ చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న బిజెపి నాయకుడు భరత్ రెడ్డి  ని …

Read More »

కొలువులకై కొట్లాట సభకు బీజేపీపార్టీ మద్దతు

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కొలువులకై కొట్లాట సభకు రాష్ట్ర బీజేపీ పార్టీ మద్దతిచ్చింది. శుక్రవారం బీజేపి కార్యాలయంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మట్లాడుతూ..తెలంగాణ నిరుద్యోగ యువత కోసం టీజేఏసీ చేస్తున్న ‘కొలువులకై కొట్లాట’ సభకు బీజేపీ మద్దతు తెలిపిందని అన్నారు . టీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం …

Read More »

తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలి..మంత్రి హరీష్

రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశ విదేశాల నుంచి మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకున్నరని మంత్రి స్పష్టం చేశారు.మహా సభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన 200 కుటుంబాలు

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలం డేగలమడుగు, వేపలగడ్డ, సుజాతానగర్ గ్రామాలకు చెందిన …

Read More »

కొత్త సంవత్సరానికి కొత్త హంగులతో కోమటి చెరువు..

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకి తలమానికం రాష్ట్రానికే రోల్ మోడల్ అయిన సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువు ని మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం సందర్శించారు…ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించారు… కోమటి చెరువు పై జరుగుతున్న పనుల జాప్యం పై మండిపడ్డారు…పనులు వేగవంతం చేసి డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలన్నారు…అదే విధంగా కోమటి చెరువు చుట్టూ ఉన్న ప్రహరీ కి సంస్కృతి ని ఉట్టిపడేలా …

Read More »

సీఎం కేసీఆర్ మనవడిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన …

Read More »

తెలంగాణ పోలీస్ శాఖపై అమెరికా ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రాంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాంకా పర్యటన పట్ల భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా చేశారని, పగలు, రాత్రిళ్లు ఎంతో ఓపికతో విరామం లేకుండా తెలంగాణ పోలీసులు విధులు నిర్వహించారని అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ ఈ లేఖలో పొగడ్తలు కురిపించారు. తెలంగాణ పోలీసుల సేవల …

Read More »

టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి ..?

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …

Read More »

రెండో రోజు అదే ఉత్సాహం .చరిత్రలు తిరగరాస్తున్న హైదరాబాద్ మెట్రో ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర వాసుల ఎన్నో యేండ్ల కల “హైదరాబాద్ మెట్రో “మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో హట్ట హసంగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది .ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో రైల్ లో మొదటి రోజు మొత్తం పద్నాలుగు రూట్లలో రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి దేశంలో ఇప్పటివరకు ఉన్న పలు రికార్డ్లను బద్దలు కొట్టింది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat