భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..ఇవాళ ( బుధవారం)తెల్లవారుజామున హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ – నాగోల్ మధ్య నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి . ప్రయాణికులతో హైదరాబాద్ మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి.మెట్రో రైలులో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.మెట్రో ప్రయాణంతో సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ …
Read More »జీఈఎస్ సదస్సు.. మొత్తం ప్రపంచాన్నేఆకట్టుకున్నకేటీఆర్..! వీడియో
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అర్థవంతంగా, అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్లో రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన మాటలు, …
Read More »బ్రేకింగ్ న్యూస్… ఫలక్నుమా ప్యాలెస్లో బాంబు పెట్టామని
బాగ్జీయనగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్నుమా ప్యాలెస్లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ …
Read More »మెట్రో స్మార్ట్ కార్డు ద్వారా లాభమేంటి..?
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు స్మార్ట్ కార్డులపైనే పడింది. ఈనెల 26 నుంచి స్మార్ట్ కార్డుల విక్రయాలు మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం …
Read More »త్వరలో అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్లో ప్రపంచ …
Read More »నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాద్యం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్ – 2017)లో భాగంగా రెండో రోజు క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై ప్రారంభమైన మాస్టర్ క్లాస్ సెషన్లో సానియా మాట్లాడారు.కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. అన్ని క్రీడల్లోనూ మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు సానియా. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని టెన్నిస్ …
Read More »మంత్రి కేటీఆర్ జీవితంలో శక్తివంతమైన మహిళ ఎవరంటే ..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు చాలా విజయవంతంగా కొనసాగుతుంది .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా నూట యాబై దేశాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ క్రమంలో సదస్సులో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు చక్కని అవకాశాలను కల్పిస్తే సాధించలేనిది ఏమి లేదు .. వారు తలచుకుంటే విశ్వాన్ని జయిస్తారు అనే …
Read More »కేటీఆర్ డైనమిక్ లీడర్..సాయి ధరమ్ తేజ్
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం (నవంబర్-28) మియాపూర్లోని పైలాన్ను ఆవిష్కరించి . ఆ తర్వాత మెట్రో స్టేషన్ను ప్రారంబించారు. అయితే రిబ్బన్ కట్ చేసే ముందు మంత్రి కేటీఆర్ దూరంగా నిలబడ్డారు. కేటీఆర్ ఎక్కడున్నారు.. దగ్గరకు రావాలని సూచించిన మోడీ.. కేటీఆర్ వచ్చిన తర్వాతే రిబ్బన్ కట్ చేశారు. కేటీఆర్ లేకుండా రిబ్బన్ కట్ చేయని మోదీ.. వీడియో కేటీఆర్ లేకుండా రిబ్బన్ కట్ చేయని మోదీ.. వీడియో Posted by …
Read More »ఇవాంకా డిన్నర్ వీడియో లీక్..
ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కేసీఆర్, జీఈఎస్ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులందరూ మంగళవారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో కేంద్రం ఇచ్చిన విందుకు హాజరయ్యారు.ఈ క్రమంలో 101వ టేబుల్లో ఎవరెవరు కూర్చున్నారు, ఏమేం తింటున్నారు, ప్యాలెస్లోని ఇతర ప్రముఖులతో పాటు భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ విడియో వైరల్ గా మారింది
Read More »ఎంతైనా సమర్ధుడు సమర్థుడే..
ఇచ్చిన సమయం మూడు నిముషాలే కావచ్చు. ఎదురుగా మహామహులు ఆసీనులు అయ్యారు. పదిహేను వందలమంది ప్రతినిధులతో పాటు దేశప్రధాని, కేంద్రమంత్రులు అందరిని మించి అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ప్రత్యేక ఆకర్షణలు అక్కడ. వారందరిముందు ఉపన్యసించే అవకాశం జన్మకో శివరాత్రిలా వస్తుంది. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న అదృష్టవంతుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు. ఏమా ఉపన్యాసం! ఏమి భాషాజ్ఞానం!! ప్రతినిధులు అందరూ మంత్రముగ్ధులు అయ్యారు. హర్షధ్వానాలు …
Read More »