Home / TELANGANA (page 1079)

TELANGANA

మహిళలకు మంత్రి పదవిపై తనదైన స్టైల్ లో స్పందించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ భవన్ లో మంగళవారం నుండి ఎంతో ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది .అందులో భాగంగా నేడు బుధవారం గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సదస్సులో భాగంగా మహిళలకు అవకాశాలు, సాధికారతపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న వేళ, ప్రభుత్వంలో …

Read More »

హైదరాబాద్‌లో ఇవాంకా స్పీచ్..

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్‌ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి చెర్రీ బ్లెయిర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చార్‌, డెల్‌ సీఈవో క్వింటోస్‌ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న …

Read More »

ఆ ఫోటోని పోస్ట్ చేసిన ఉపాసన

అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్‌ తో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసనా కామినేని సెల్ఫీ దిగారు. నిన్న ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన విందులో ఇవాంకతో పాటు పాల్గొన్న ఉపాసన ఆమెతో ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ అనుభూతి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ, ఇవాంక, కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

బిత్తిరి సత్తిపై దాడి .ఎవరున్నారనే దానిపై క్లారీటిచ్చిన నిందితుడు ..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు గుర్తు తెలియని వక్తి హేల్మేంట్ పెట్టుకొని మరి వచ్చి …

Read More »

జీఈఎస్ సదస్సు..నిండు సభలో నవ్వులు పూయించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు బుధవారం జీఈఎస్ సదస్సు సందర్భంగా జరిగిన ప్లీనరీ కి మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు. మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్‌ను మంత్రి కేటీఆర్ వేదిక …

Read More »

కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో ఎనిమిదేండ్లు..!

నవంబర్ 29.. మలిదశ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు..ఇదే రోజు.. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం.. ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మృత్యువును ముద్దుపెట్టుకునేందుకు సంకల్పించిన రోజు! తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే అంతిమ నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన సమయం! …

Read More »

కొత్తగా వైద్యారోగ్యశాఖలో 1,764 పోస్టులు

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో కొత్తగా 1,764 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అందులో బీబీనగర్ రంగాపూర్ పరిధిలోని నిమ్స్ దవాఖాన కోసం 873 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు 251, రాష్ట్రంలో అప్‌గ్రేడ్ చేసిన 13 సర్కారు దవాఖానల్లో పనిచేసేందుకు 640 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అందులో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఎంఎన్‌జే రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎన్‌జేఐవో అండ్ ఆర్సీసీ)లో …

Read More »

ఇవాంకాతో కలిసి వేదికపై మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో భాగంగా రెండో రోజు బుధవారం పారిశ్రామికతలో మహిళల వాటా పెంచడంపై ప్లీనరీ చర్చాగోష్ఠిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంక ట్రంప్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ సతీమణి), డెల్ కంపెనీ …

Read More »

ఆ వార్తల్లో నిజం లేదు..

ఈరోజు ప్రారంభమైన  మెట్రోరైల్  ప్రారంభోత్సవ పలకపై తన పేరు లేకపోవడంతో తాను రాజీనామా చేశానంటూ, బీసీ లకు చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వెయలేదంటూ తాను పేర్కొన్నట్టు నేడు కొన్ని సోషల్మీ డియా లో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన చర్యలను తీసుకోవాలని కోరుతూ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవ౦ సందర్బంగా అవమానం జరిగిందని ఈ విషయం …

Read More »

జీఈఎస్ తో భారత్-అమెరికా బంధం బలోపేతం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కేవలం సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ ను అనుసంధానం చేసేది మాత్రమే కాదని, భారతదేశం-అమెరికా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి అభిప్రాయపడ్డారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని, మేకిన్ ఇండియాలో, దేశ అభివృద్ధి కథలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో జీఈఎస్-2017 ను ఆయన ప్రారంభించి, ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat