కొద్దిరోజులుగా అస్పష్టత, అనుమానలు, ఆశల మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …
Read More »మంత్రి కేటీఆర్ మానసపుత్రికకు అసియా అవార్డ్…
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మానస పుత్రిక అయిన టాస్క్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్సీ 500 సంస్థ యూత్ ట్రాన్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్లో శుక్రవారం ప్రత్యేకంగా …
Read More »భావోద్వేగానికి లోనైన దేవర్ కద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి …
తెలంగాణ రాష్ట్రంలో దేవర కద్ర నియోజక వర్గంలో పేదల సొంతింటి కల తీరింది. లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే తాహతు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇంతకాలం జీవనం సాగించిన పేదల బతుకులు మారాయి. తెలంగాణ సర్కారు పుణ్యమాని పేదల కల నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దత్తత గ్రామం నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది. శుభ గడియలో డబుల్ …
Read More »27వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్కు ఇవాంకా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్ …
Read More »పాతబస్తీ ఎమ్మెల్యే ఇంట్లో….మహిళలు..!
బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కొద్దికాలం క్రితం వరకు ఈ తరహా నిరసనలు రాజస్థాన్లో మాత్రమే ఉండగా..ప్రస్తుతం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క ప్రాంతాలలోను వివాదాలకు ఆధ్యంగా మారుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సినిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన …
Read More »తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియ మొదలు…
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కల్సి కోరింది .ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద ప్రాతిపదికన ,ప్రయివేట్ ఆస్పత్రులలో పనిచేస్తున్న నర్సులకు నామమాత్రపు వేతనాలు అందుతున్నాయి ..ఎక్కడ పని చేసిన కానీ కనీసం నెలకు ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ …
Read More »రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …
Read More »నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …
Read More »సోనియా లవ్స్టోరీని సినిమా తీస్తే…
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్పుత్ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్ సింగ్ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్పుత్ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు. …
Read More »హైదరాబాద్ మరో ఘనత…
తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయంతో మందడుగు వేస్తోంది. ఇపపటికే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు తసీఉకున్న ప్రభుత్వం ఈ క్రమంలో మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో దేశంలోనే అతిపెద్ద వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. జీడిమెట్లలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏర్పాటు కానున్న భవన నిర్మాణ …
Read More »