Home / TELANGANA (page 1091)

TELANGANA

సీఎం కేసీఆర్‌ పై ఉత్తమ్‌ ఫైర్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఉత్తమ్‌ విమర్శించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.. రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ అని.. చిత్తశుద్ధివుంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని పంటలకు …

Read More »

సీఎం కేసీఆర్‌కు రాజాసింగ్‌ లేఖ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మంగళవారం లేఖను రాశారు.సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోభావాలను కించపరిచేవిధంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిలిపేయాలని కోరుతూ లేఖ రాసారు . రాణి పద్మావతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా కొందరి …

Read More »

ఎమ్మెల్యేల వినతిపై.. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేల వినతిపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నాలాల అభివృద్ధి, ప్రక్షాళనలపై విపక్ష సభ్యులు మంత్రిని క్షేత్రస్థాయి పర్యటనకు ఆహ్వానించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు మంత్రి కేటీఆర్ మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. Had a …

Read More »

చెరువు క‌బ్జాపై ప‌త్రిక దుష్ప్ర‌చారం…క‌బ్జా వార్త‌ల్లో నిజంలేదు..ముత్తిరెడ్డి

ఎమ్మెల్యే చెరువు కబ్జా నిజమే అంటూ ఓ పత్రిక లో వచ్చిన వార్త లో ఎలాంటి నిజం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ చెరువు కబ్జాను నిర్దారించడానికి ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదని స్ప‌ష్టం చేశారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆఖిల క్షం కమిటీ సూచన మేరకే స్థానికుల …

Read More »

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం కోసం కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలుగు …

Read More »

శ్రీనివాస్ రెడ్డికి షాక్

గత మూడు రోజులుగా టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటివద్ద తన రెండేళ్ల కూతురితో కలిసి సంగీత ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిత్య పెళ్లికొడుకు శ్రీనివాస్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ షాకిచ్చింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు బోడుప్పల్‌ జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరెడ్డి తెలిపారు. శ్రీనివాస్‌ రెడ్డి రెండో భార్య సంగీతకు న్యాయం జరిగే వరకు …

Read More »

వాయుకాలుష్యం త‌గ్గించేందుకు ప్ర‌ణాళిక‌లు…జ‌పాన్ అధికారుల‌తో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల‌లో ముందుకు తీసుకుపోయేందుకు, అభివృద్ధి- సంక్షేమం అజెండాతో ముందుకు సాగుతున్నామ‌ని  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌ రామారావు తెలిపారు. రాష్ర్టంలోని వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతున్నదని వివ‌రించారు. ఈరోజు మెట్రో రైలు భవన్లో జపాన్ ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలిపిన మంత్రి, వాయు …

Read More »

ఆధునిక సాగుతో అధిక లాభాలు.. మంత్రి మహేందర్‌రెడ్డి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చన్‌వెల్లిలో పాలీహౌజ్ రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగం సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు మ‌రో తీపిక‌బురు. రాష్ట్రంలోని 79 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ కలిపి మొత్తం 1,133 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ సెక్రటరీ ఎన్‌ శివశంకర్‌ 1,133 పోస్టులను మంజూరు చేస్తూ 170 నంబరు జీవోను జారీచేశారు. 781 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, 43 ప్రిన్సిపాల్‌ పోస్టులు, 78 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, 78 లైబ్రేరియన్‌ …

Read More »

నువ్వు నీ బాబు కేసీఆర్ ని చూసి నేర్చుకోండి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.ఈ నేపధ్యంలో అయన మంత్రి నారా లోకేష్ పై పోసాని మండిపడ్డారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat