Home / TELANGANA (page 1104)

TELANGANA

లక్షదాటిన కేసీఆర్ కిట్లు పంపిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు పంపిణి లక్షకు దాటింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అలోచనలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సోమవారంనాటికి 1,00,160 బాలింతలకు కేసీఆర్ కిట్లను …

Read More »

సీఎం కేసీఆర్ స‌హాయానికి ఫిదా అయిన మ‌హారాష్ట్ర సీఎం

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ సేవా త‌త్ప‌ర‌త‌కు మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ఫిదా అయ్యారు. ఉదాత్త‌మైన గుణంతో కేసీఆర్ స్పందించార‌ని ఆయ‌న కొనియాడారు. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలోని నాగపూర్‌లో మెట్రోను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధమైంది. అయితే అక్కడ రైళ్లు అందుబాటులో లేవు. మ‌రోవైపు ట్ర‌య‌ల్ ర‌న్‌కు గ‌డువు స‌మీపిస్తోంది. దీంతో మ‌హారాష్ట్ర సీఎం మ‌దిలో తెలంగాణ సీఎం కేసీఆర్ …

Read More »

ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం…ఆ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రేవంత్‌

సీన్‌1ః రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రోజు(గతనెల 28న) రాత్రి కోడంగల్‌కు చేరుకున్నారు. ఉదయం కొడంగల్‌లోని వెంకటేశ్వర ఆలయంకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రేవంత్‌రెడ్డి దంపతులు నందారం అనురాధ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. సీన్ 2ః నందారం ప్రశాంత్‌ చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిలు అనునిత్యం ప్రశాంత్‌ను వెంటబెట్టుకొని ఉంటున్నారు. ఎవ‌రీ నందారం అనురాధ‌? ప‌్ర‌శాంత్‌..రేవంత్ స‌హా …

Read More »

ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు పోరాటాలు చేస్తాం..రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని … తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు.కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.నగరంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ …

Read More »

ప్రాజెక్టుల‌పై మంత్రి హరీశ్‌రావు ప్ర‌త్యేక స‌మీక్ష‌..అధికారులకు కీల‌క ఆదేశం

వివిధ సాగునీటి ప్రాజేక్టుల బ్యారేజీల గేట్ల కు సంబంధించి సోమవారం నాడు మంత్రి హరీశ్ రావు సెక్రెటేరియట్ లో నిపుణులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు,దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు రిటైర్డ్ సి.ఇ. సత్యనారాయణ,పలువురు సి.ఇ.లు, ఎస్.ఇ.లు, అధికారులు పాల్గొన్నారు. ఆయా …

Read More »

ప్ర‌తి మున్సిపాలిటీకి ప‌ది కోట్లు, కొత్త ఉద్యోగాలు.. మంత్రి కేటీఆర్‌

పుర‌పాల‌క సంఘాల బ‌లోపేతం కోసం రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. పురపాలక సంఘాల  సర్వతోముఖాభివృద్ధికి గాను ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పలు పురపాలక సంఘాలలో సిబ్బంది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరుగుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. 30 జిల్లా కేంద్రాలు, అర్బన్ డెవలప్ మెంటు అధారిటీ లకు …

Read More »

చేనేత కార్మికులకు మరో నూతన పథకం..మంత్రి కేటీఆర్‌

చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతం శ్ర‌మించే తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో సంక్షేమ ప‌థ‌కాన్ని నేత‌న్న‌ల కోసం తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టికే నేతన్నల కోసం పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చేనేత శాఖా మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నెల 18 తేదిన వరంగల్ పట్టణంలో చేనేత కార్మికులకు “యార్న్ సబ్సీడి’’ పథకాన్ని ప్రారంభిస్తామని అయన తెలిపారు. ఈ …

Read More »

మంత్రి కేటీఆర్‌తో న్యూఢిల్లీ పుర‌పాలక అధికారుల భేటీ..కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోనుంది. ఇందుకు మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ముంద‌డుగు వేశారు. ఈ రోజు  సచివాలయంలో న్యూడీల్లీ మునిపిపల్ కౌన్సిల్ (ఏన్డీయంసీ) ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు.NDMC ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనులను నిర్వహిస్తున్న తీరును మంత్రి  ఈ సందర్భంగా  అభినందించారు. హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.  …

Read More »

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ విజ‌న్‌తో ఇంటింటికీ ఇంటర్నెట్‌..జ‌యేష్ రంజ‌న్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విజ‌న్‌, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఇంటింటికీ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు విజ‌య‌వంతంగా తాము ముందుకు సాగుతున్న‌ట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌రిగిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ భార‌త్ నెట్ ఫేజ్ 2 కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. కేంద్ర టెలికమ్యూనికేష‌న్ మంత్రి మ‌నోజ్ సిన్హా అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కార్య‌క్ర‌మం కేంద్ర …

Read More »

మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటున్న ఏఎస్సై- వీడియో..

ఒక మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటున్న ఏఎస్సై వీడియో ఒకటి ఇప్పుడు అన్ని ప్రముఖ ఛానల్ లో చక్కర్లు కొడుతుంది .అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ లో సాయుధ రిజర్వ్ ఏఎస్ఐ గా పని చేస్తున్న హసన్ అనే అధికారి మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటూ మీడియాకు అడ్డంగా దొరికారు .ఇందుకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat