వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి దళిత క్రైస్తవుల అభ్యర్థులను రేవం రెడ్డికి పోటీగా నిలబెడతామని, అతన్ని చిత్తుగా ఓడిస్తామని దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య స్పష్టం చేశారు.ఓటుకు నోటు కేసులో తన స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను రేవంత్రెడ్డి పణంగా పెట్టాడని మత్తయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, …
Read More »టీఆర్ఎస్ పార్టీ నీ సొంతమనుకుంటున్నావా..కేటీఆర్ ఫైర్
గత మూడు రోజుల క్రితం అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్ అధికారిపై కాచిగూడ కార్పొరేటర్ చైతన్య భర్త ఎక్కాల కన్నా దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే . అంతేకాకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు.ఈ క్రమంలో టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ పై దాడికి పాల్పడిన కాచిగూడ కార్పొరేటర్ చైతన్య భర్త ఎక్కాల కన్నాపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు . ఈ …
Read More »నిరుద్యోగులకు శుభవార్త..3,897 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల భర్తీ జాతర జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం ఒక్కో విభాగంలోని ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతూ నిరుద్యోగుల్లో భరోసా నింపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3,897 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 3897 పోస్టుల్లో.. 907 సివిల్ కానిస్టేబుల్, 2990 ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ …
Read More »కాంగ్రెస్లో 31వ సీఎం అభ్యర్థి ఆయనే ..మంత్రి లక్ష్మారెడ్డి పంచ్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా, కొత్తగా 31వ ముఖ్యమంత్రి పుట్టుకొచ్చాడని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఎక్వాయపల్లి, పెద్ద ఆదిరాల, చిన్న …
Read More »రైతులంటే అంత చులకనా…బ్యాంకర్ల తీరుపై ఎంపీ కవిత ఆగ్రహం
అన్నదాతలకు కలుగుతున్న ఆర్థిక కష్టాలపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించే రైతన్నల విషయంలో బ్యాంకర్ల తీరును ఎంపీ కవిత ఆక్షేపించారు. “రైతులంటే అంత చులకనా…రైతులే కదా….వారికేం తెలుసుని అనుకుంటున్నారా….అడిగిన వాళ్లను కసురుకుంటున్నారు..ఇదేం పద్దతి“…అంటూ బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో …
Read More »1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం
హైదరాబాద్ నగరంలోని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్లో సామ నర్సింహా రెడ్డి గార్డెన్స్లో 1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్వీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు. గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు అమ్మ ఫౌండేషన్ సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమని నర్సింహారెడ్డి …
Read More »సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్..సీఎం కేసీఆర్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పంటలకు ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల నుంచి ముస్తాబాద్ వరకు రూ. 28 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న రెండు వరసల రహదారికి, జిల్లెళ్లలో రూ. …
Read More »మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అయితే ఎప్పటి నుండో పలు సేవలు చేయడంలో ముందుండే మంత్రి కేటీఆర్ జిల్లాలోని రామచంద్రపూరం లో తన సొంత ఖర్చులతో ఒక వృద్ధురాలికి ఇల్లు కట్టించి ఇచ్చారు . ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 23 తారీఖున నాడు …
Read More »రేవంత్ రెడ్డి పార్టీ మారిన ..కార్యకర్తలు మాతోనే ఉన్నారు.. మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది .ఇవాళ (శనివారం ) మీడియాతో మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ .. స్వార్ధ ప్రయోజానాల కోసమే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళారని అన్నారు . అంత మాత్రాన తమకెలాంటి నష్టం లేదని స్పష్టం చేసారు .వారందరు పార్టీ మారినా పార్టీ కార్యకర్తలు మాదగ్గరే ఉన్నారని పేర్కొన్నారు .టీడీపీ తెలంగాణలో ఇంకా బలంగానే …
Read More »డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్లోని సామ నరసింహరెడ్డి గార్డెన్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె …
Read More »