గత ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11 న టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరింది. అయితే జిల్లాల పునర్విభజనను టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు..రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాలను వేరే జిల్లాలో కలిపింది..ఆ కోపం ఆయనకు ఇంకా చల్లారనట్లుంది.. కొత్త …
Read More »‘మాదాపూర్ ఘటన దుండిగల్లో రిపీట్’ – జీవితంపై విరక్తితో మరో.. !
ప్రేమ వేధింపులు, స్కూలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయుల ఒత్తిడి తాళలేక ఇలా మరెన్నో కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థినుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కాగా, ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోగల మాదాపూర్ శ్రీచైతన్య కళాశాలలో ఎంసెట్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే.. దుండిగల్లోని సూరారం కాలనీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సూరారం కాలనీలో నివాసం ఉంటున్న మౌనిక బీటెక్ …
Read More »భర్తను బంధించి.. ప్రియుడితో రొమాన్స్- చివరకు ఏం జరిగిందంటే!
జీవితాంతం సంతోషంగా, ఏ కష్టం రానీయకుండా చూసుకుంటానని పెళ్లినాడు భర్త చేసిన బాసలను పెడ చెవిన పెట్టిన ఓ ప్రబుద్ధురాలు… చివరకు భర్తకే ముచ్చెమటలు పట్టించింది. తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది. భర్తను బంధించి.. ప్రియుడితో రొమాన్స్కు రెడీ అయింది. చివరకు.. సినిమా చివరి సీన్లా జైలు పాలైంది. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోగల నారాయణగూడలో ఈ రోజు చోటుచేసుకుంది. జ్ఞానేశ్వర్, సునీత భార్యా భర్తలు, వీరు …
Read More »సంకినేని అసంబద్ధ ఆరోపణలు..ఎల్లో మీడియా కాకి గోల…!
తెలంగాణ ప్రతిపక్షాల తీరు చూస్తుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఎప్పుడూ బేస్లెస్ ఆరోపణలు తప్ప..ఒక్కటి కూడా నిర్మాణాత్మక విమర్శలు చేసిన పాపానా పోలేదు..కేవలం టీఆర్ఎస్ సర్కార్పై పదే పదే అబద్దాలు వల్లిస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోతున్నాయి.. టీఆర్ఎస్ సర్కార్ చేసే పనుల్లో ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా క్షేత్ర స్థాయిలో అనుకోకుండా అవకతవకలు జరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం పెరిగిపోతున్న రక్తపోటు, మధుమేహ బాధితులసంఖ్య తగ్గించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు . అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు …
Read More »హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి.. ఈ కారణంతో కూడ చనిపోతారా
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో శ్రీచైతన్య కళాశాల ఎంసెట్ కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తోట సంయుక్త(17) బుధవారం అర్థరాత్రి కాలేజ్ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంయుక్త స్వస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రణంపల్లె గ్రామం. సంయుక్త తండ్రి రాజేందర్ ఆర్టీసీలో డ్రైవర్గా పని చేస్తున్నారు. నీట్ మెడికల్ లాంగ్ టర్మ్ …
Read More »మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు . …
Read More »సిరిసిల్ల జిల్లా ఏర్పడడం నాకు సంతోషంగా ఉంది..సీఎం కేసీఆర్ ఉద్వేగం…!
10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా పునర్విభజితమై ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాలలో సమీకృత కలెక్టరేట్లు, ఎస్సీ కార్యాలయాలు, ఇతర అభివృద్ధిపనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆయా జిల్లాలలో మంత్రులు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనగా సీఎం కేసీఆర్ కూడా స్వయంగా సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలలో పర్యటించి పలు భవన నిర్మాణ, అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి తదనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రసగించారు. ఈ రోజు …
Read More »సిరిసిల్లను జిల్లాగా చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు…మంత్రి కేటీఆర్…!
గత ఏడాది సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ప్రకటన చేసినప్పుడు సిరిసిల్ల జిల్లా పేరు లేదు. అయితే సిరిసిల్ల ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ఉద్యమం చేపట్టారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రజాభీష్టం మేరకు తన తండ్రి సీఎం కేసీఆర్ను ఒప్పించి కొత్త జిల్లాను సాధించుకున్నారు..దీంతో 31 జిల్లాల తెలంగాణలో సిరిసిల్ల కూడా చేరింది. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా …
Read More »టీడీపీకి రాజీనామా దిశగా రేవంత్ రెడ్డి.. చక్రం తిప్పిన కేంద్ర మాజీ మంత్రి..!
తెలంగాణలో జరిగే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారం టీ- టీడీపీలో కలకలం రేగుతోంది. పొత్తుకు అనుకూలంగా.. వ్యతిరేకంగా టీడీపీ రెండు వర్గాలుగా చీలి పోవడంతో ఆ పార్టీని ఓ రకమైన సంక్షోభంలోకి నెట్టిందనే చెప్పాలి. ఇటీవల చంద్రబాబుతో జరిగిన టీ- టీడీపీ నేతల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారాన్ని చంద్రబాబు ఖండించలేదు. టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే, టీఆర్ఎస్ …
Read More »