Home / TELANGANA (page 308)

TELANGANA

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయం

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రతి ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత పేర్కొన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచిందని కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది …

Read More »

త్వ‌ర‌లోనే సోమ‌శిల వంతెన ప‌నులు

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల గ్రామం వ‌ద్ద కృష్ణా న‌దిపై నిర్మించ‌బోయే బ్రిడ్జి ప‌నుల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 629 వంతెన‌ల‌ను మంజూరు చేశాం. ఇప్ప‌టికే 372 వంతెన‌లు పూర్త‌య్యాయి. 257 వంతెన‌లు పురోగ‌తిలో ఉన్నాయి. పురోగ‌తిలో …

Read More »

మాజీ మంత్రి ఈట‌ల కోసం కాంగ్రెస్ బ‌లి!

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసమే పరితపిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలి పెడుతున్నాడని కాంగ్రెస్‌ సీనియర్లే రగిలి పోతున్నారు. వ్యూహాత్మకంగానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, స్థానిక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను బలిపశువులను చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో కమిటీలు, దరఖాస్తుల పేరుతో మొదటినుంచీ రేవంత్‌రెడ్డి హైడ్రామా …

Read More »

వివిధ పార్టీల నుంచి ప్ర‌జ‌లు TRS లోకి చేరిక

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బ‌లం పుంజుకుంటుంది. ప్ర‌తిరోజూ వంద‌ల సంఖ్య‌లో వివిధ పార్టీల నుంచి ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స‌మ‌క్షంలో హుజూరాబాద్‌లోని రాధాస్వామి స‌త్సంగ్ ఆశ్ర‌మంలో 19, 22, 27 వార్డుల‌కు చెందిన ప‌లువురు బీజేపీ కార్య‌ర్త‌లు టీఆర్ఎస్‌లో చేరారు. అక్క‌డ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు మంత్రి గంగుల‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు కోసం …

Read More »

GHMC పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 407 కోట్ల 30 ల‌క్ష‌లు మంజూరు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో చెరువుల సుందరీక‌ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు.న‌గ‌రంలోని చెరువుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వ‌ల మ‌ళ్లింపు చేప‌ట్టామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 185 చెరువుల‌లో 127 చెరువుల‌ను అభివృద్ధి ప‌రిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. …

Read More »

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో …

Read More »

మంత్రి HARISH RAO సమక్షంలో ABVP Ex జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి TRS లో చేరిక

ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపురంలో ఆర్థిక మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు తిరుపతికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాషాయ సిద్ధాంతం కోసం పని చేస్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ అనేకసార్లు అక్రమ కేసులు అక్రమ …

Read More »

మాజీ మంత్రి ఈటలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన యువకుడు

ఓడిపొతున్న అనే ప్రస్టేషన్ లో మాటలు అదుపు తప్పుతున్నయ్.. నీ నోటినుండి అబద్దాలు ఎగిరిదుంకుతున్నయ్..?అహంకారం నీ నరనరాన కనబడుతుంది..? నువ్వు ఓ బ్రేకులు ఫెయిల్ అయిన ఎర్ర బస్సు లెక్క నువ్వు ఎటుపోతున్నావో,ఎం మాట్లాడుతున్నావో నీకె అర్థం అవ్వట్లేదు.. ఒక తల్లి తన కొడుకు దూరమైన ఆవేదనతో మాట్లాడితే పైసలిచ్చి కొన్నారంటావా…? ప్రవీణ్ యాదవ్ తల్లి నువ్వు చేసిన తప్పుకు శాపనార్థాలు పెడితే ఆమెకు డబ్బులిచ్చారు అంటావా…? ఆత్మగౌరవం గురించి …

Read More »

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి HARISH RAO

సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో మూడో విడుత‌లో భాగంగా మ‌రో 360 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ల‌బ్దిదారుల చేత గృహ ప్ర‌వేశాలు చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంత‌రం పీఎన్‌జీ వంట గ్యాస్ స‌ర‌ఫ‌రాను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కేసిఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు …

Read More »

గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి

మ‌న‌మంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల‌ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయ‌న జడ్చర్ల పట్టణంలోని పలు కూడళ్లలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కూడా గాంధీజీ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు.కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత కూడా ఏడేండ్లుగా తెలంగాణ‌లో శాంతియుత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat