Home / TELANGANA (page 448)

TELANGANA

మహిళలకు అండగా తెలంగాణ సర్కారు

అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతున్నారు. మహిళా ప్రగతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో సీంఎం కేసీఆర్‌ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ‘షీ క్యాబ్స్‌’ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 18 మంది …

Read More »

పవన్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడనున్నదా…?

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారంటూ ఇప్ప‌టికే వార్త‌లు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కౌస‌ల్యకృష్ణ‌మూర్తి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఐశ్వ‌ర్య‌రాజేశ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తున్న‌ట్టు …

Read More »

మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌, ఐటీ పార్క్‌ …

Read More »

ఖమ్మం అభివృద్ధి గుమ్మం

అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో కారు.. గులాబీ జెండా.. కేసీఆర్ మాత్రమే ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని త్రీ టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందల కోట్ల రూపాయలతో ఖమ్మం నగరాన్ని ఆధునీకరించామని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్, పార్క్‌ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలతో …

Read More »

మంత్రి పువ్వాడ అగ్రహాం

తెలంగాణలో ఖమ్మం అభివృద్ధిలో రోల్ మోడల్‌గా ఉండాలని.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తూ తపన పడుతుంటే మండల సమావేశానికి రావడానికి సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధ్యతో గెలిపించి గ్రామాభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగిస్తే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. సోమవారం జిల్లాలోని రఘునాధపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య …

Read More »

బీజేపీ నేతలపై మంత్రి వేముల ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. …

Read More »

తెలంగాణలో ఆయిల్ పాం సాగుకు ప్రోత్సాహాం

తెలంగాణలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించేందుకు రూ.2592 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు TS ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులకు సాగుకయ్యే ఖర్చులో 50% అందించనుంది.. ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు రూ 5076.15 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిలో రైతుల వాటా రూ 2484.17 కోట్లు కాగా, సబ్సిడీ కింద రూ. 2591.98 కోట్లు ఇవ్వనుంది. …

Read More »

ఈ నెల 7న  తెలంగాణ వ్యాప్తంగా డ్రై రన్

దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న  డైరన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.

Read More »

తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బీ వరప్రసాద్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ …

Read More »

రైతుకు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు నల్ల నాగేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఏం పంట పండిస్తున్నావని  ఆరా తీశారు.  రైతుతో శుక్రవారం సీఎం కేసీఆర్‌ సాగించిన ఫోన్‌ సంభాషణ ఇలా.. సీఎం కేసీఆర్‌: జహీరాబాద్‌ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నరు? రైతు నాగేశ్వర్‌రెడ్డి: సార్‌! గతంలో 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat