Home / TELANGANA (page 576)

TELANGANA

తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మొదటి ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు.   ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్..50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు చేశారు.   రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం.వార్డుల వారీగా రేపు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి.   కరీంనగర్ …

Read More »

మంత్రి కేటీఆర్‌ని కలిసిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని క్యాంపు ఆఫీస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో పాటు టీఆర్ఎస్ గెలుపు …

Read More »

టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.

Read More »

LKG చిన్నారికి ఓటు హక్కు

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పురపాలకల్లో ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇటీవల రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. తాజాగా కరీంనగర్ లోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి …

Read More »

దానికోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు …

Read More »

తెలంగాణ అంటే కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్

తెలంగాణ రాష్ట్రమంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నిన్న శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో చీకోడ్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”తెలంగాణ అంటే టీఆర్ఎస్, …

Read More »

ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగుల పై అవసరమైనన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.   మొత్తం చెక్ డ్యామ్ డ్యామ్ లు అవసర మొ గుర్తించి అందులో సగం చెక్ డ్యాముల ను ఈ ఏడాది మిగతా సగం వచ్చే ఏడాది …

Read More »

వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యాములు.. సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యాములు నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యాములు అవసరమో గుర్తించి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతీ ఏటా చేపట్టాలని ఆదేశించారు. చిన్న నీటి వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం

నైతిక విలువల అంశాన్ని పాఠ్యఅంశంగా తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని మిషన్ ఎథిక్స్ ఇండియా సొసైటీ అభిప్రాయ పడింది. ఆ సొసైటీ అధ్యక్షుడు, ఎన్ ఐ ఆర్డీ డీజీ ఓఎస్డీ కేసిపెద్ది నరసింహా రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ అయింది. నైతిక విలువల అంశం పాఠ్యఅంశంగా పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం …

Read More »

సిరిసిల్లకు షాపర్స్‌ స్టాప్‌..మంత్రి కేటీఆర్‌ హర్షం

ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన షాపర్స్ స్టాప్ సిరిసిల్లలో తన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు షాపర్స్ స్టాప్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం( యంవోయూ) కుదుర్చుకున్నది. సిరిసిల్ల పట్టణంలో ఉన్న వస్త్ర పరిశ్రమ అనుకూల అవకాశాలను పరిశీలించిన తర్వతా అక్కడే తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat