విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్నగర్కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ కారిడార్ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ …
Read More »15రోజుల బాబు కోసం కదిలోచ్చిన యువనేత యుగంధర్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తనయుడు,యువనేత తుమ్మల యుగంధర్ తన తండ్రి బాటలోనే నడుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు ఏ సమస్యలో ఉన్న.. ఏ కష్టాల్లో ఉన్న కానీ నేనున్నానే భరోసానిస్తు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న పదిహేను రోజుల బాబును చూసేందుకు యుగంధర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లాలోని కూసుమంచి …
Read More »ఆర్టీసీ కార్మికులు హ్యాపీ..!!
ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తాం. ఎప్పుడు చెప్పానా టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతతో చెప్పినం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం, కాని ఎవరి పొట్టలు కొట్టలేదు. దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వనంత జీతం అంగన్వాడీలకు ఇస్తున్నం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గిరిజన యువ పారిశ్రామికవేత్త కుర్సం గౌతమి హైదరాబాద్ నగరంలోని హిమయత్ నగర్లో చీజ్యానో పిజ్జా సెంటర్ను స్థాపించారు. కుర్సం గౌతమి ఐఎస్బీ నుండి సీఎంఎస్టీ ఎంటర్ప్రిన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్(CMSTEI) పథకం కింద శిక్షణ పూర్తిచేసుకుని లోన్ తీసుకుని ఈ పిజ్జా సెంటర్ను నెలకొల్పారు. గతంలో లోన్ పత్రాల అందజేత కార్యక్రమానికి …
Read More »ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారి దీక్ష దివాస్..!!
ఆస్ట్రేలియాలో టిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, రాజేశ్ రాపోలు, ప్రవీణ్ అద్వర్యంలో దీక్ష దివాస్ ని ఘనంగా నిర్వహించారు. సిడ్నీ లో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద మొత్తమ్ లో తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ దీక్ష దివాస్ లో మహేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎదో ఒక …
Read More »పాలమూరులో ఐటీ కంపెనీలు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి..!!
విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ కారిడార్ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో …
Read More »మరికాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్..!!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ భేటీలో ఆర్టీసీపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో తీసుకోవడంపై ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే అంశంపై వారితో పాటు తెలంగాణ ప్రజలందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. …
Read More »తెలంగాణ మంత్రి వర్గం సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో భేటీ కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించనున్నారు. సమస్యకు ముగింపు పలికేదిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ, రవాణా పరిస్థితులు, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదిశగా ఈ …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అండ నిలిచారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని లింగం భార్యకి ఔట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. …
Read More »అశ్వత్థామరెడ్డి సంచలన నిర్ణయం
దాదాపు యాబై మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేయడానికి పిలుపునిచ్చి.. ఆ తర్వాత సమ్మె విరమించమని చెప్పిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అశ్వత్థామరెడ్డి తన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేసిన ఆర్టీసీ సిబ్బందికి నేతృత్వం వహించిన ఆయన సమ్మె నిర్వహాణలో… …
Read More »