తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ …
Read More »తెలంగాణ ధిక్కార స్వరం..ప్రజాకవి కాళోజీకి అక్షర నివాళి..!
పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానికే అంటూ తన యావత్ జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు వర్థంతి నేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి..ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి..కాళోజీ. జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు…కాళోజీ నారాయణ రావు. కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో …
Read More »ఆక్సిజన్ను కొనుక్కునే పరిస్థితి రానివ్వద్దు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనుషులకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు రావద్దంటే ….సమస్త జీవులకు ప్రాణాధారమైన అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రూ.2 కోట్లతో చేపట్టిన మావల అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భావి తరాలకు గాలి, నీరు, వర్షాలు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే …
Read More »రైతు మోముపై చిరునవ్వే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లాలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .. ప్రతి రైతు మోముపై చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం …
Read More »కాచిగూడ రైలు ప్రమాదంపై కమిటీ..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కాచిగూడ రైలు స్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఎదురుగా వస్తోన్న రైలు ఢీకొట్టిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలెట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న సోమవారం జరిగిన ఈ ప్రమాదంపై కేసును దర్యాప్తు చేయడానికి ముగ్గురు సౌత్ సెంట్రల్ రైల్వే సభ్యులతో కూడిన హైలెవల్ కమిటీని …
Read More »హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ మీటింగ్ కు వేదిక కానున్నది. ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు డిజిటల్ మీడియా ,యానిమేషన్స్ ,వీఎఫ్ఎక్స్ ,వినోద రంగానికి సంబంధించి ఇండియాజాయ్ -2019 సదస్సు హైటెక్స్ లో జరగనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో వయాకామ్ 18,సోని పిక్చర్స్,డిస్కవరీ కమ్యూనికేషన్స్,రిలయన్స్ బిగ్ యానిమేషన్ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ సదస్సులో పాల్గొనున్నాయి. …
Read More »హైదరాబాద్ కు మరో ఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మహానగరానికి స్థానం దక్కింది. ఎక్కడి నుంచైన సరే నగరానికి తేలికగా చేరుకోవడం.. ప్రజా రవాణా సదుపాయం ఉండటం.వలసల తాకిడి జోరు.. అందుబాటులో అందరికీ అద్దె ఇల్లులు.. మౌలిక సదుపాయలు కల్పన ,పచ్చదనం ,గాలి వంటి పలు అంశాల వారీగా ఒక సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ …
Read More »కాచీగూడ రైలు ప్రమాదం..బయటపడ్డ నిజాలు..?
సోమవారం కాచిగూడ స్టేషన్లో రెండు రైళ్ళు ఢీ కోట్టుకున్న విషయం తెలిసిందే. స్టేషన్ పరిదిలో కర్నూల్ ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్ళు ఎదురెదుగా రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో సుమారు 40మందికి పైగా గాయాలు అయ్యాయి. దీనంతటికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..! *అప్పుడు సమయం 10 గంటల 20నిముషాలు. ఆ సమయంలోనే లింగంపల్లి నుండి ఫలక్ నుమా వెళ్ళే …
Read More »ఫలించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నం
సూర్యపేట కు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …
Read More »నెరవేరనున్న పేదవాడి సొంతింటి కల
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది. అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »