తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా అలేరు అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీతను ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఇటీవల నియమించిన సంగతి విదితమే. తాజాగా ఎమ్మెల్యే సునీత ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీతను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ ,ఇంద్రకరణ్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ఆమెను కలిసి …
Read More »విజయారెడ్డి భర్తను నిందితుడు సురేష్ ఎందుకు కలిశాడు..?
తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహాన కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు.. విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురం ఏసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన అధికారుల బృందం ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుంది. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అని సమాచారం. ఏసీపీ …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం
తెలంగాణ రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీపి కబురును అందించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)33.536% పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పెంచిన కరువు భత్యాన్ని ఇదే ఏడాది జనవరి నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే …
Read More »విజయారెడ్డి హంతకుడు సురేష్ మృతి చెందాడా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగి.. ఆమె మృతికి కారణమైన నిందితుడు సురేష్ తీవ్ర గాయాలతో ఉస్మానీయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. తాజాగా సురేష్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మార్వో పై పెట్రోల్ పోసి తగులబెట్టే సమయంలో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సురేష్ శరీరం అరవై శాతం వరకు కాలింది. …
Read More »సమగ్ర శిక్ష అభియాన్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎస్ఎస్ఏలో తాత్కాలిక,కాంట్రాక్ట్ పద్ధతుల్లో మొత్తం 383 పోస్టుల భర్తీకి నిన్న బుధవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులల్లో మేనేజ్మెంట్ ఇన్ఫ్ ర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఎంఆర్సీలో కోఆర్డినేటర్లు పోస్టులు 144, డీఈవో,డీపీవో,ఎస్ఎస్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138, సిస్టం అనలిస్టులు12,అసిస్టెంట్ …
Read More »మహిళా లోకానికి సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తను ప్రకటించినట్లైంది.రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు పలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వడ్డీకి సంబంధించి మొత్తం రూ. 618.92 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ …
Read More »ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బాకీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ సమ్మె కేసులో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చింది. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాలని రామకృష్ణారావు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల …
Read More »ఐటీలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తాం.. మాజీ ఎంపీ వినోద్
ఐటీ రంగంలో తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని ఎన్నారై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం ప్రిన్స్ టన్ గ్రోత్ ఆక్సీలేటర్ ( పీజీఏ ) సంస్థ నిర్వహించిన సమావేశంలో 60 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ వారితో …
Read More »తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు
తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి,అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ,మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. …
Read More »తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా వెంకటేశ్వర రెడ్డి
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రెండోసారి అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకరించిన కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ చైర్మన్ నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రీడా తెలంగాణ గా …
Read More »