తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు జరిగిన మలి దశ ఉద్యమ ఫలితంగా.. ఎన్నో పోరటాలు.. మరెన్నో ఉద్యమాలు.. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి విదితమే. ఈ మలిదశ ఉద్యంలో ముఖ్యమంత్రి నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకుడు నకిరేకల్ మాజీ శాసనస సభ్యుడు వేముల …
Read More »ఆదర్శంగా పల్లెలుగా తీర్చిదిద్దుతాం
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం లింగారెడ్డి పల్లి వద్ద నిర్మించిన కొచ్చగుట్ట పల్లి భూనిర్వాసిత గ్రామంలో ని 130 ఇండ్లంల్లో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంత్గరం మంత్రి హారీష్ మాట్లాడుతూ”కోచ్ఛగుట్ట పల్లి ఇక…కొత్త గుట్ట పల్లి…. ఈ పల్లెను నేటి నుండి రంగాయక పురంగా పిలుస్తూ ఆదర్శంగా పల్లెగా తీర్చిదిద్దుతామని” అన్నారు… రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయకసాగర్ రిజర్వాయర్ …
Read More »కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో బీమా చెక్కులు అందజేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. బీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 31కోట్ల 62 లక్షలు చెల్లించామన్నారు. అదే క్రమంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిమ్ములను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా, పార్టీ తరపున …
Read More »కర్ణాటకలో ఎస్సీ ఎస్టీల కోసం పని చేయండి-ఎర్రోళ్లతో ఆ రాష్ట్ర కమిషన్
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలోని కమిషన్ డీడీ లావణ్య బృందం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మరియు అధికారులతో ఎర్రోళ్ల బృందం సమావేశమై రాష్ట్ర కమిషన్ పనితీరు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు . అనంతరం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికై.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు …
Read More »ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు మంత్రి కేటీఆర్ పరామర్శ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిచార్జ్ అయిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే బాల్క సుమన్ నగరంలోని ఆయన …
Read More »కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …
Read More »వీహెచ్-షబ్బీర్ అలీ.. గులాంనబీ ఆజాద్ ఎదుటే నేతల కొట్లాట..!!
మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు విహెచ్, షబ్బీర్ అలీలు పరస్పరం దూషించుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీలో సీనియర్ నేతలకు న్యాయం జరగడం లేదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన …
Read More »మరిన్ని రోబోటిక్ యంత్రాలు అందుబాటులోకి తెస్తాం..మేయర్ బొంతు రామ్మోహన్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మ్యాన్ హోల్స్ లోంచి చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే నగరంలోని హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్త తీసే పనుల్లో దురదృష్టవశాత్తు పలువురు సఫాయి కార్మికులు మరణించారని.. అలాంటి ఘటనలు పురావృతం కాకుండా రోబోటిక్ యంత్రంతో పూడికతీత పనులు …
Read More »తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది..మంత్రి నిరంజన్ రెడ్డి
భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరంలో డచ్ ట్రేడ్ మిషన్ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. మంత్రి నిరంజన్ రెడ్డి ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్దికి అమలుచేస్తున్న పథకాలు పెట్టుబడిదారులకు ఎంతగానో ఉపయోగమన్నారు. తెలంగాణలో విత్తన, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ప్రభుత్వం …
Read More »ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..!!
ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దాని నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం అరణ్య భవన్ లో జీఎస్ గ్రీన్ బయో డిగ్రేడబుల్ సంస్థ రూపొందించిన కంపోస్టబుల్ బ్యాగ్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. మొక్క జొన్న పిప్పితో తయారు చేసిన కాంపోస్టాబుల్ బ్యాగ్స్, గ్లాస్ …
Read More »