తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »ఎమ్మార్వో పై దాడి నిందితుడు సురేష్ పరిస్థితి విషమం..!!
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి తనకు పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని సురేష్ అనే కౌలుదారు రైతు నిన్న సోమవారం పెట్రోల్ దాడికి దిగిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ అరవై ఐదు శాతం గాయాలతో …
Read More »దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్.. మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..!!
ప్రస్తుతం దేశ రాజధానిగా ఢిల్లీ మహానగరం వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. డా. బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో హోం …
Read More »బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు. దీనిపై మంత్రి హారీష్ రావు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టులో స్పందిస్తూ”అబ్దుల్లాపూర్ మెట్ MRO శ్రీమతి విజయారెడ్డి గారిపై అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా జరిపిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది హేయమైన చర్య. ఈ సంఘటన నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి …
Read More »ఎమ్మార్వో హత్యపై సురేష్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్ పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” …
Read More »హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా స్థానిక మంత్రి శ్రీనివాస్ యాదవ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో కలిసి మంత్రి కేటీ రామారావు ఈ రోజు మంగళవారం మీర్ పేట్-హెచ్ బీ కాలనీ డివిజన్ లో కృష్ణానగర్ కాలనీ నుంచి రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్ …
Read More »మేఘనకు అండగా మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న దికొండ అశోక్-లహరి దంపతులకు చెందిన ఏడో తరగతి చదువుతున్న మేఘన అనే విద్యార్థిని గత కొంతకాలంగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న విషయాన్ని .. వెన్నుముక సమస్య ఉంది. ఆపరేషన్ కు రూ. రెండు లక్షలు ఖర్చు అవుతుంది. అంతగా స్థోమత లేని ఆశోక్-లహరి దంపతులు స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎంపీపీ పడిగెల మానస-రాజు …
Read More »తెలంగాణలో మొత్తం 3,327 కోనుగోలు కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలో పలు వ్యవసాయ మార్కెట్లలో రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ మొదలయింది. గత వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” రాష్ట్రంలోని రైతన్నలు దిగులు పడోద్దు. ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు. మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వాటి దగ్గరనే ఆరుగాలాలపాటు శ్రమించి..పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలి “రాష్ట్రంలోని రైతన్నలకు సూచించారు. మంత్రి హారీష్ …
Read More »కానిస్టేబుల్ రాజీనామా ఆమోదించిన.. కమిషనర్
కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్ చేసిన రాజీనామాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఆమోదించారు. చార్మినార్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ సెప్టెంబర్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్ కమిషనర్కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రతాప్ 2014లో కానిస్టేబుల్గా చేరాడు. అయితే ఉద్యోగంలో …
Read More »ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉత్తమ ఎమ్మార్వోగా..!!
MRO విజయారెడ్డి సజీవదహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. *విధుల్లో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే ఆమెను* అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి.. ఎమ్మార్వోగా ఎదిగిన ఆమె.. విధుల్లో ఉండగానే ఓ కిరాతకుడి ఉన్మాదానికి బలైపోయారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి విజయారెడ్డి సొంతూరు. ఆమె తండ్రి లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా …
Read More »