Home / TELANGANA (page 626)

TELANGANA

బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రి

తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎప్పుడు ఏదో ఒక అంశంతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ నేత.. మాజీ మంత్రి .. తెలంగాణ టీడీపీ సీనియర్ మాజీ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం కేంద్ర హోమ్ …

Read More »

బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …

Read More »

దావోస్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చే ఏడాది జనవరి నెలలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేది వరకు జరగనున్న ఫోరం 50వ సదస్సు(డబ్ల్యూఈఎఫ్)కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో టెక్నాలజీ ప్రయోజనాలు.. అందులోని సవాళ్లపై చర్చించాలని మంత్రి కేటీఆర్ కు …

Read More »

యూనియన్ లీడర్ల బెదిరింపులకు భయపడొద్దు..సీపీ సజ్జనార్

శనివారం క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ లోపు ఆర్టీసీ ఉద్యోగులను విధులలో చేరడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి రక్షణ, భద్రత కలిపిస్తామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. యూనియన్ లీడర్ల బెదిరింపులకు భయపడవద్దని తెలిపారు. ఆర్టీసీ …

Read More »

మంత్రి కేటీఆర్‌కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం..!!

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరోసారి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. 2020లో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు స్విజర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సదస్సుకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్జ్ బ్రెండే ఆహ్వానం పంపించారు. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రైవేటు వ్యాపార, …

Read More »

విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మీకులు…!

తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు క్యాబినెట్ సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంగళవారం అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని కోరారు. ఈమేరకు సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా విధుల్లోకి చేరిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక్కోకరుగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా డిపోల్లో రిపోర్టు చేయడానికి వచ్చే కార్మికులను …

Read More »

ఆర్టీసీ సమ్మె.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి ఛాన్స్ ఇచ్చారు. నవంబరు 5 లోపు కార్మికులంతా డ్యూటీలో చేరవచ్చని ప్రకటించారు. వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు సీఎం. ప్రస్తుతం 50 శాతం ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నామని.. నవంబరు 5 లోపు కార్మికలు విధుల్లో చేరకుంటే వంద శాతం ప్రైవేట్‌కే అప్పగిస్తామని తెగేసి చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కేసీఆర్. యూనియన్ల మాయలో …

Read More »

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ సంతోష్

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నదని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గూడూరు ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆయన రూ. 4.5 లక్షలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్ల కోసం విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు నిరీక్షించాల్సి వస్తోందని ఆయన …

Read More »

రియల్ ఎస్టేట్ ప్రతినిధులు నిబంధనలు పాటించాలి.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోనేందుకు GHMC ప్రణాళికలు సిద్దం చేసింది. గత కొన్ని నెలలుగా నగరంలో నిర్మించాల్సిన స్లిప్ రోడ్ల అంశం కొలిక్కి వచ్చింది. ఈమేరకు GHMC అర్బన్ టౌన్ ప్లానర్లు, ట్రాఫిక్ సిబ్బంది, నగర పోలీసులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధుల నివేదికలు, ప్రజల సూచనల ప్రాతిపాదికల మేరకు ఒక ప్రణాళికను సిద్దం చేసింది. ఈ మేరకు నగర రోడ్లకు అనుసంధానంగా చేపట్టాల్సిన ఉపరోడ్ల (స్లిప్ రోడ్లు, అనుబంద …

Read More »

త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు..మంత్రి హరీష్

సిద్దిపేట జిల్లాలో అర్హులకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేరిచే సంకల్పం తో నర్సపూర్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశలో ఉన్న నేపథ్యంలో లో హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat