డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం పైన న హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం పైన ప్రధానమైన చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, ముఖ్యంగా లక్ష ఇళ్ల నిర్మాణ …
Read More »తెలంగాణలో ప్రతి ఇంచు నాదే..!!
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “హుజూర్ నగర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. అందులో ఒక భాగం కాళేశ్వరంలో విజయం సాధించాం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ.గోదావరి నీళ్లతోటి పునీతం కావాలి. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలి. మహబూబ్నగర్లో …
Read More »హుజుర్నగర్ గడ్డపై సీఎం కేసీఆర్ వరాలజల్లు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు హుజూర్ నగర్ లో జరిగిన ప్రజాకృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ” హుజూర్నగర్ ఓటర్లకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో నీలాపనిందలను విశ్లేషణ చేసి, బల్లగుద్ది మరీ, హుజూర్నగర్ తీర్పు ఇచ్చింది. ఇది మామూలు విజయం కాదు..మీరు ఇచ్చిన …
Read More »ఆడపిల్లల పాలిట అన్నయ్య ఎంపీ సంతోష్ కుమార్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్య సభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మరుగుదొడ్డి సదుపాయం లేక మహబూబాబాద్ జిల్లాలో ఇబ్బందిపడుతున్న బాలికల సౌకర్యం కోసం సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపి సంతోష్ కుమార్ తక్షణమే తన ఎంపీలాడ్స్ నిధుల నుండి కావలసిన నిధులను మంజూరు చేశారు. దీనివల్ల మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా ఇబ్బందిపడుతున్న ఆడపిల్లల పాలిట అన్నయ్య లాగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. …
Read More »మీ ఇంటి బిడ్డగానే ఉంటా.. శానంపూడి సైదిరెడ్డి
హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానని సీఎం కేసీఆర్ ముందు, మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నానని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభకు విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మావలకు, అత్తలకు, బావలకు, స్నేహితులకు పేరుపేరున ప్రతీఒక్కరికి వందనాలు, పాదాభివందనం తెలియజేస్తున్నా. నన్ను, మిమ్మల్ని నమ్మి టీఆర్ఎస్ పార్టీ …
Read More »టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఖండన
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు గత ఇరవై ఒక్క రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్యలకు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి నే కారణం. ఒకవైపు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని సర్కారు చేబుతున్న కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజు అశ్వత్థామ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో …
Read More »ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. …
Read More »గవర్నర్ తమిళ సైకి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పై అసభ్యకరమైన పోస్టులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఐదుగుర్ను శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులల్లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల గురించి అసభ్యకరమైన పోస్టులు చేసిన బొంతల లక్ష్మీనారాయణ,బండారి మల్లేష్ ,యాదండ్ల బాలు,యాదండ్ల వెంకటేష్,జూపాక రాజేష్ లను అరెస్టు చేసినట్లు …
Read More »సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే దీపావళి బోనస్ ను ప్రకటించి.. ఒక్కో కార్మికుడికి రూ.64,700 లను అందజేసింది. దీంతో పాటుగా మరో శుభవార్తను సింగరేణి కార్మికులకు అందించింది ప్రభుత్వం. అందులో భాగంగా సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో భూక్రమబద్ధీకరణకు గడవు పెంచాలని విన్నవించారు. …
Read More »