శాస్త్ర సాంకేతికతను సమాజ హితానికి ఉపయోగించాలే తప్ప వినాశనానికి కాదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పాశ్చాత్య కల్చర్ మోజులో పడి మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోవద్దని సూచించారు. హైదరాబాద్ మాదాపూర్ లో సన్ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ లీడర్ షిప్ అవార్డ్స్ -2019 కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. హాస్పిటల్స్, స్పోర్ట్స్, బిజినెస్, …
Read More »రైతులను ఇబ్బంది పెట్టొద్దు..మంత్రి ఎర్రబెల్లి
వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో బిఎస్ఎన్ గార్డెన్ లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో వరిధాన్యం, పత్తి కొనుగోళ్లపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …
Read More »ఫార్మాసిటీకి సాయం చేయండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ..!!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటికి పెద్ద ఎత్తున అర్ధిక సహాయం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా సిటీని జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (NIMZ)గా సూత్రప్రాయంగా గుర్తించిన నేపథ్యంలో కేంద్రం, నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ఈ …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని రేపు జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం అయింది…ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక అబ్జార్వర్లలు,జిల్లా ఎన్నికల అధికారి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు… నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేశారు.. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు …
Read More »వరంగల్ లో దారుణ హత్య
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహానగరంలో దారుణ హత్య జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో వల్లభ్ నగర్ లో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. తన దోస్తు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య నేలకొన్న ఘర్షనను రాజీ చేసేందుకు ఆర్మీ జవాన్ అయిన ప్రేమ్ కుమార్ యత్నించాడు. ఆ సమయంలో కొంతమంది యువకులు అతనిపై దాడి చేసి కత్తితో పోడిచారు. …
Read More »తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్
తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన …
Read More »ఫలించిన చర్చలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …
Read More »హుజూర్ నగర్ ప్రచారం బంద్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నది. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పర్వంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి …
Read More »తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ పథకానికి ప్రతి నెల రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా కేసీఆర్ కిట్లు, ఆ పథకంలో భాగంగా గర్భిణులు ,బాలింతలకు ఇచ్చే నగదు బదిలీకి కూడా …
Read More »తెలంగాణ జాతీయ రికార్డు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మరో జాతీయ రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలయిందే ఉద్యోగ నీళ్లు నిధులు అంశాలు ఆధారంగా . రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టులను పూర్తిచేస్తూ రైతన్నలకు భరోసాగా నిలుస్తుంది. మరోవైపు ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తుంది. …
Read More »