విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్రోడ్డులోని రాజ్పథ్ ఫంక్షన్ హాల్లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి …
Read More »సహస్ర చండీయాగంలో పాల్గోన్న శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సహస్ర చండీయాగం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అర్చకుల వేదమంతోచ్ఛారణల మధ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామిజీలకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివార్ల …
Read More »ఆవిష్కరణల సూచీలో తెలంగాణకు 4వ స్థానం..!
తెలంగాణ రాష్ట్రం ‘భారత ఆవిష్కరణల సూచీ’లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఆవిష్కరణల్లో సృజన, వినూత్నతను కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక ముందంజలో ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణాలు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. పెట్టుబడులు, మానవ వనరులు, సాంకేతికత, వ్యాపారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతులు, పరిశోధన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆవిష్కరణలతో పాటు వివిధ …
Read More »భద్రాద్రి సీతారాముల సన్నిధిలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి..!
విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామిజీలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఇరువురు స్వామిజీలు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో టి. రమేష్ బాబు, అర్చకులు శ్రీ స్వరూపానందేంద్రకు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాలు అందించారు. …
Read More »పంచాయతీలకు నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అక్టోబర్ నెల కు సంబంధించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా మొత్తం రూ.339 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పద్నాలుగువ ఆర్థిక సంఘం నిధులు రూ.203 కోట్లతో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు రూ. 136 కోట్లు కలిపి మొత్తం నెలకు రూ.339 కోట్లను విడుదల చేసింది. అంతకుముందు పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా …
Read More »తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ …
Read More »ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..!!
ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. గురువారం వరంగల్నగర మాజీ డిప్యూటీ మేయర్ కట్టెసారయ్యతో కలిసి ఖిలా వరంగల్ను సందర్శించారు. శంభునిగుడి, గండం చెరువుపార్క్, కాకతీయుల నాటి ఇతర చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించారు. కుష్మహల్, కాకతీయ తోరణాల నిర్మాణశైలిని చూసి అబ్బురపడ్డారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పై వాకబు చేశారు. ఖిలా వరంగల్లో నిర్మిస్తున్న పురావస్తు మ్యూజియం గురించి తెలుసుకున్నారు. …
Read More »మహారాష్ట్ర ఎన్నికలకు సహకారం అందిస్తాం..!!
మహారాష్ట్ర లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు, డిజిపిలు, సిఈఓలు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను, అధికారులతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ ఆరోరా, ఇతర ఎన్నికల కమీషన్ అధికారులు డిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో తెలంగాణ …
Read More »రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భేష్.. మంత్రి కేటీఆర్
భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ విధానం దేశంలోని అత్యుత్తమ విధానాల్లో ఒకటి అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో పారదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామని, ఇందుకోసం మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ చేస్తూ, మరింత పారదర్శకంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈరోజు రియల్ ఏస్టేట్ సంఘాలు మంత్రి కేటీఆర్ ను పురపాలక కాంప్లెక్స్ లోని మంత్రి కార్యాలయంలో కలిశాయి. ఈ …
Read More »బిల్ట్ పునరుద్దరణ పనుల్లో ఆలస్యంపైన పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆగ్రహం
వరంగల్ జిల్లా కమలాపూర్ లోని బల్లార్ పూర్ ఇండస్ర్టీస్ (బిల్ట్) పునరుద్దరణ కార్యకలాపాలపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బిల్ట్ ఛీప్ అపరేటింగ్ అఫీసర్ (సివోవో)నేహార్ అగర్వాల్, సిజియం హరిహరణ్ ఈరోజు మంత్రిని కలిసి కంపెనీ పునరుద్దరణ కోసం చేపట్టిన పనులను మంత్రికి వివరించారు. బిల్ట్ పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి, కంపెనీ యాజమాన్యంతో చర్చలు నిర్వహించిందని, కంపెనీ తిరిగి తెరుచుకునేందుకు కావాల్సిన …
Read More »