Home / TELANGANA (page 672)

TELANGANA

మాజీ స్పీకర్  కోడెల మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కోడెల మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా …

Read More »

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎంపీ రాములు.. ఎందుకంటే..?

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు సోమవారం కలిశారు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఎలాంటి అనుమతులు ఇవ్వమని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు రాములు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం రాములు మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దూరమని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల అనవసర …

Read More »

రక్షణ కవచాన్ని కాపాడదాం.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఓజోన్ రక్షణ కవచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అటవీ, పర్యావరణ, శాస్త్ర & సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భూమిని అతినీల లోహిత కిరణాల నుంచి రక్షించే ఈ కవచాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవాళికి రక్ష ఓజోన్ గొడుగు ప్రాధాన్యతను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు. ఓజోన్ క్షీణిత జీవుల …

Read More »

మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం..!!

మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ నందిని సిద్దారెడ్డి మాతృమూర్తి రత్నమ్మ మరణం నేపథ్యంలో సిద్దారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో పక్కనే జరుగుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, వేములఘాట్ లలో జరుగుతున్న పనులను చూసి అక్కడి అధికారులను వివరాలు అడిగి …

Read More »

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ,మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ రోజు సోమ వారం హైదరాబాద్ మహానగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి, విప్ వినయ్ భాస్కర్ ,ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ” మంత్రిగా నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ …

Read More »

కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …

Read More »

యూరేనియం తవ్వకాలను నిషేదిస్తూ తీర్మానం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వబోం …

Read More »

మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …

Read More »

తెలంగాణ సర్కారు ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యోగులు,ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వం క్లారీటీచ్చింది. ఆదివారం శాసనమండలిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ఐఆర్ కాదు.. పీఆర్సీనే ప్రకటిస్తాం. అయితే పీఆర్సీను ఒకేసారి ప్రకటించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది ప్రభుత్వం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి పీఆర్సీపై ప్రకటన …

Read More »

కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు. అయితే ఈ అంశంపై బీజేపీ,టీడీపీతో సహా కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. అది పర్యావరణానికి.. ప్రజలకు హానీకరమని వారు వాదిస్తూ వచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat