సహాజంగా ఒక ఎంపీ నిధులు అంటే కాంట్రాక్టులు , కమీషన్లు కాదు . అటవీ భూమిలో మొక్కలకు ప్రాణం పోయడం అని నిరూపించారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . అసలు ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం . అయినా నిత్యం ప్రకృతి మాత గురించి ఆలోచించే ప్రగతి రథసారధి వెన్నంటి ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా ఎందుకు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు కూడా పర్యావరణం గురించి ఆలోచించడం …
Read More »రామప్ప అభివృద్ధికి నడుం బిగించిన ఎమ్మెల్సీ పోచంపల్లి..
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంటే ఠక్కున వరికోల్ శ్రీమంతుడు అని గుర్తు పడతారు. ఆయన అంతగా తనకు జన్మనిచ్చిన ఊరికి అంతగా మేలు చేశారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారు. దాన్నే నిజం చేస్తూ పోచంపల్లి గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు.. ఆసరా పెన్షన్ నుండి హరితహారం వరకు కార్యక్రమం ఏదైన సరే తన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారు. …
Read More »ఎకో టూరిజం పార్క్ గా కీసరగుట్ట అటవీ ప్రాంతం..!
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని 2024 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడం కోసం కీసరగుట్టకు చేరుకుని హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పాల్గొన్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు అధికారులు, పలు కళాశాలల,పాఠశాలలు విద్యార్థినీ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా …
Read More »అభయారణ్యంలో పచ్చదనం పెంచుతా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని కీసరగుట్ట అభయారణ్యాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ అక్కడకి చేరుకుని పెద్దెత్తున మొక్కలను నాటి హారిత యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుతో కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు పెద్దెత్తున కీసరగుట్ట కు తరలివచ్చి.. 15 వేల మొక్కలను నాటారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2042 ఎకరాల అటవీ …
Read More »ఎంపీ జోగినపల్లి సంతోశ్ సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే అరూరి
తెలంగాణలో ఇప్పుడో సరికొత్త ఛాలెంజ్ తెలంగాణలో సందడి చేస్తోంది. అదే గ్రీన్ ఛాలెంజ్..! మూడు మొక్కలు నాటి…మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఇప్పుడు తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరితహారం చేపడుతోంది. ఇందులో రాజకీయ, సినీ,క్రీడా, సామాన్య ప్రజల్నిభాగస్వామ్యం చేసి వారితో చెట్లు నాటించడానికి పుట్టుకొచ్చిందే గ్రీన్ …
Read More »ఆరోగ్య బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ కృషి..!
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017 జూన్ నాటికి ప్రభుత్వ దవాఖానల్లో 35 శాతం ఉన్న ప్రసవాలసంఖ్య 62 శాతానికి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సిజేరియన్ల సంఖ్య 80 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకంతో తల్లీ, బిడ్డ దవాఖాన నుంచి క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు. దిగ్విజయంగా అమలవుతున్న కేసీఆర్ కిట్ల పథకానికి జాతీయస్థాయిలో ప్రశంసలు …
Read More »ఆడబిడ్డకు చిరుకానుక.. బతుకమ్మ చీరెలు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించే చీరెల తయారీ వేగవంతమైంది. బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ మొత్తం పది రంగుల్లో తయారుచేస్తున్నారు. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయి. వచ్చే నెల (సెప్టెంబర్) 28 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. చీరెల పంపిణీని వచ్చే నెల15 కల్లా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ క్రమంలోనే …
Read More »సాయి ప్రణీత్ను ఘనంగా సత్కరించిన గవర్నర్ దంపతులు..!!
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని ధర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు సాయి ప్రణీత్ సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు. భవిష్యత్ లో సాయి ప్రణీత్ మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ సాధించి రాష్ట్రానికి, …
Read More »రైతు బంధు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం.. యూపీ వ్యవసాయ శాఖ మంత్రి
రైతు బంధు పథకం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తన పార్కు ఏర్పాటు చేయబోతుంది. ఈ విత్తన పార్క్పై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని ఓ బృందం ఈ రోజు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల …
Read More »రేపు కీసర దత్తత ఫారెస్ట్కు ఎంపీ సంతోష్కుమార్…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కీసర ఫారెస్టు బ్లాక్లోని 2,042 ఎకరాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ నిధులతో ఈ అర్బన్ ఫారెస్ట్ను ఎంపీ నిధులతో ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేందుకు సంతోష్కుమార్ సమాయాత్తం అయ్యారు. రేపు అనగా ఆగస్టు 31 న ఈ అర్బన్ ఫారెస్ట్లో ఎకో పార్క్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ …
Read More »