Home / TELANGANA (page 694)

TELANGANA

17-23ఏళ్ళ యువకులకు శుభవార్త

తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం. ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని …

Read More »

వరికోల్ గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్సీ పోచంపల్లి పిలుపు

త్వరలో రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి ప్రతిమలను వాడాలని వరికోల్ గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మట్టి ప్రతిమల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. అందరూ కలిసి సమిష్టిగా గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్టించుకొని పూజించాలని కోరారు. దీని ద్వారా వరికోల్ ప్రజల ఐక్యతను చాటిచెప్పాలని అన్నారు. రసాయన రంగులు వాడి తయారుచేసే …

Read More »

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత ,మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ …

Read More »

స్వరాష్ట్రంలో సర్కారీ విద్యలో వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు   పాఠశాల విద్యాశాఖలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో చేపట్టిన హాజరు మాసోత్సవంతో మంచి ఫలితం కనిపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ప్రాధాన్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు కూడా ముందుకువస్తున్నారు. …

Read More »

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్భంలో కలసిపోతారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి, ఆయన మిత్రు డు అమిత్ షాకు అటువంటి దశే నడుస్తున్నది. ఒకప్పుడు చిదంబ రం ఇటువంటి దశనే అనుభవించాడు. అది శాశ్వతం కాలేదు. ఇప్పుడున్నదీ శాశ్వతం కాదు. ఆ రోజు అమిత్ షాను చిదంబరం వెంటాడారు. ఇవ్వాళ చిదంబరాన్ని అమిత్ షా వెంటాడుతున్నారు. ఎవరూ …

Read More »

ఆర్మూర్‌లో నిజామాబాద్‌ రైతుల సమావేశం…పసుపు బోర్డుపై చర్చ..!

నిజామాబాద్ రైతులు మళ్లీ పసుపు బోర్డుపై పోరాట బాట పట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. నెల రోజుల్లో పసుపు బోర్డు నిజామాబాద్‌కు తీసుకువస్తానని, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇప్పిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీని నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు నిజామాబాద్ రైతులు. వాస్తవానికి టీఆర్ఎస్ ఎంపీగా కవిత గత ఐదేళ్లలో పలుసార్లు పార్లమెంట్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై మాట్లాడింది. అంతే కాకుండా పలుమార్లు …

Read More »

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌త్యేక‌త‌..ఈజిప్ట్ మ‌మ్మీ

తెలంగాణ రాష్ట్రం మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకుంది. ఈజిప్ట్ మ‌మ్మీ రాష్ట్ర సంప‌ద జాబితాలో చేర‌నుంది. 1930లో ఏడో నిజాం కొనుగోలుచేసిన ఈజిప్ట్ మ‌మ్మీ రాష్ట్ర ఖాతాలో చేర‌నుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఐదేళ్లు దాటినానప్పటికీ పరిష్కారంకాని సమస్యలు, విభజనకు నోచుకోని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పురావస్తుశాఖకు చెందిన ఆస్తులు, ఎగ్జిబిట్లు కూడా ఈ కోవలోనివే. ఇటీవల వీటి పంపకాలకు కసరత్తు మొదలుపెట్టిన పురావస్తుశాఖ అధికారులు.. తమ …

Read More »

గుడ్ ఫిట్ నెస్…గుడ్ హెల్త్…హరీష్

చేజారిన ఆరోగ్యాన్ని ఎం చేయలేము.. చేజారక ముందే ఆరోగ్యాన్ని కాపాదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని..ప్రతి ఒక్కరు పిట్ నెస్ ను పెంపడించుకోవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫిట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కె రన్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఆరోగ్యం కంటే విలువైనది ఏది …

Read More »

మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి.!!

  మత్స్యకారుల పెదాలపై చిరునవ్వులు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు-మినీ ట్యాంకు బండ్ లో ఆదివారం ఉదయం మత్స్యకారుల వృద్ధి కోసం మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వంచే వంద శాతం సబ్సిడీతో ఉచితంగా 1లక్షా 20వేల చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మత్సకారుల అభివృద్ధి కోసం తెలంగాణా …

Read More »

జైట్లీ గారు అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తి..కేటీఆర్

గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి చెందారు. అరుణ్‌జైట్లీ గారి మరణం అత్యంత విషాదకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జైట్లీ గారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat