Home / TELANGANA (page 718)

TELANGANA

ప్రభుత్వ టీచర్ కు గోల్డ్ మెడల్

తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా  ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పరశురాం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను పరశురాంకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, …

Read More »

ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు కేటీఆర్

ఆపదలో ఉన్నవారిని ఎల్లప్పుడు ఆదుకునే టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్ధినులకు కేటీయార్ ఈరోజు ఆర్థిక సాయం అందించారు. ఇద్దరు విద్యార్థినుల్లో తల్లిదండ్రులు లేని అనాధ రచన ఓకరు. రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీయార్ ఈ రోజు తన నివాసానికి పిలిపించుకొని అమె …

Read More »

మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు

 తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. …

Read More »

బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు …

Read More »

టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కాంగ్రెస్ వీలినంపై సీఎం కేసీఆర్ క్లారీటీ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి విదితమే. అంతేకాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేస్తున్నట్లు గెజిట్ విడుదల చేశారు..ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటుచేసినశాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే,పక్షనేత అయిన భట్టి …

Read More »

తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులివే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పలు బిల్లులను ఈ రోజు గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్టం – 2019 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు ప్రభుత్వం బిల్లుపై సవరణలు స్వీకరించనుంది. ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. తెలంగాణ …

Read More »

అవ్వ తాతకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల …

Read More »

సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతివ్వాలి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడా.. సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలా.. అవును ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడంటున్నారు కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి,ఐఏఎస్ అధికారి బిపిన్ చంద్ర. ఆయన మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడని “ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది నీటికోసమే. దానికి సమాధానానికి పునాది కాళేశ్వరం ప్రాజెక్టే …

Read More »

మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోషల్ మీడియా,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి కృష్ణారావు క్లారీటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా …

Read More »

శాసనసభ నిర్వహణకు తగు భద్రత ఏర్పాట్లు చేయాలి.. పోచారం

రేపటి నుండి రెండు రోజులు జరిగే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వాహణపై పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈరోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది పోలీసు శాఖ సిబ్బందిని నియమించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat