Blog Layout

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఝలక్‌.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిరాశ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ అంటూ ఎల్లో మీడియా ఇప్పటికీ విష ప్రచారం చేస్తోంది. ఉద్యోగులకు అనుమానాలు ఇబ్బందులు తెచ్చేలా ప్రవర్తిస్తోంది. ప్రతీ గ్రామంలో 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్ …

Read More »

థాంక్స్ మీట్ లో చిరంజీవి..! తమన్నా పై సంచలన వ్యాఖ్యలు..!

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. చిత్రానికి మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ …

Read More »

ప్రపంచ సినీచరిత్రలో పస్ట్ టైం… 25 గెటప్పుల్లో విక్రమ్

తమిళంలోని సీనియర్ స్టార్ హీరోలలో విక్రమ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రయోగాత్మక పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆ తరహా కథలు ఆయన దగ్గరికి ఎక్కువగా వెళుతుంటాయి. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ఒక భారీ సినిమా చేయనున్నాడు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ 25 …

Read More »

కేంద్ర వాతావరణశాఖ హెచ్చరిక ..ఏపీతో పాటు 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు 13 రాష్ట్రాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ తాజా బులిటిన్‌ లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్నాటక, రాజస్థాన్‌, బీహార్‌ రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు …

Read More »

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానం..?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగా బౌలర్స్ జాబితా చూసుకుంటే మొదటి స్థానం భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు.ఇంక టాప్ టెన్ బౌలర్స్ విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. జస్ప్రీత్ బూమ్రా-797 2.ట్రెంట్ బౌల్ట్-740 3.కగిసో రబడ-694 4.పాట్ కమిన్స్-693 5.ముజీబ్ అర్ రెహమాన్-681 6.క్రిస్ వోక్స్-676 7.మొహమ్మద్ ఆమీర్-663 8.మిచ్చెల్ స్టార్క్-663 9.రషీద్ …

Read More »

200అడుగుల లోతున నీరు వేగంగా ప్రవహిస్తుంది.. లంగరు వేస్తున్నాం.. దేనికి తగులుతుందో చెప్పలేకపోతున్నాం

తూర్పు గోదావ‌రి జిల్లా క‌చ్చూలూరు వ‌ద్ద జ‌రిగిన బోటు ప్ర‌మాదంలో మునిగిన బోటుని వెలికితీయ‌డానికి అధికారులు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ రాయ‌ల వశిష్ట ముందుకు సాగ‌ట్లేదు. నాలుగు రోజులుగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించడం లేదు. గత నెల 15న మ‌ధ్యాహ్నం ఒంటిగంటకు ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు ర‌క్షించిన 26 మంది మాత్రమే సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృత‌దేహాల‌ను ఇప్ప‌టివరకు క‌నుగొనగాన్నారు. అమితే ప్ర‌మాదం జ‌రిగిన …

Read More »

కేఈ కృష్ణమూర్తి సంచలన వాఖ్యలు..ఎందుకు ఘోరంగా ఓడిపోయామంటే

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు,కేఈ కృష్ణమూర్తి , పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. మండల పరిధిలోని కంబాలపాడు గ్రామంలో బుధవారం మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు …

Read More »

వరంగల్ నగరంలో భక్తుల ఇండ్లలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పాదపూజల కార్యక్రమం..!

వరంగల్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. గత నాలుగు రోజులుగా హన్మ కొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు పాల్గొని శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి, గోవిందరాజుల గుట్టపై అభయాంజనేయస్వామి, పైడిపల్లిలోని …

Read More »

విశాఖలో డబుల్‌ సెంచరీ…మయాంక్‌ అగర్వాల్‌ బౌండరీల మోత

దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి అయితే.. రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని వదిలేశాడు. రోహిత్‌ వదిలిస్తే.. నేను ఉన్నాను కదా అన్నట్లు మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీ బాదేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్‌.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు. టెస్టు క్రికెట్‌ అంటే సుదీర్ఘంగా ఆడటమే …

Read More »

మడికొండలో శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు…!

హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజు వరంగల్ నగరం, మడికొండలో కొలువై ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని విశాఖ శ్రీ శా రదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ మెట్టు రామలింగేశ్వరుడికి స్వామివారు  పంచామృతాలతో అభిషేకం చేసి, పూజలు చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat