నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »Blog Layout
రిలీజ్ కు ముందే చుక్కెదురు.. ఎంత పని చేసావ్ నాని !
న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో 24గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ కు రెండురోజుల ముందే ప్రీ బుకింగ్ పెట్టినా. ఇప్పటివరకు సగం టికెట్స్ కూడా ఫిల్ అవ్వలేదంట. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు సినిమాలో ఎంత స్టఫ్ …
Read More »బిగ్ బాస్ పై తిరుగుబాటు..దమ్ముంటే రా చూసుకుందాం!
బిగ్ బాస్3 ది రియాలిటీ షో లో బుధవారం జరిగిన ఎపిసోడ్ గొడవకే దారితీసిందని చెప్పాలి. ఎప్పుడూ హౌస్ లో వాళ్ళ మధ్యనే గొడవ అయ్యేది. ఈసారి మాత్రం ఏకంగా బిగ్ బాస్ పైనే తిరుగుబాటు మొదలైంది. ఇక అసలు మేటర్ కి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో దయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ నిన్నటితో పూర్తికావడంతో. ఎవరి పర్ఫామెన్స్ ఎలా …
Read More »నేడు మహా నగరంలో నిమజ్జనోసత్వం..ట్రాఫిక్ ఆంక్షలు అమలు..!
నేడు హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం మొదలవుతుంది. తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ వారు ఆకాంక్షలు అమలు చేసారు. ఉదయం ఆరు గంటలు నుండే ఏవి వర్తిస్తాయని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దూర ప్రాంతాల నుండి …
Read More »పల్నాడులో ఏం జరిగింది.. ఉదయం నుంచి జగన్ చంద్రబాబు ఏం చేసారు.? చలో ఆత్మకూరు దేనికి దారి తీసింది.? డీజీపీ
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గత కొద్దిరోజుల కిందట ఘర్షణలు జరిగాయి. దీనికి ఏ విధమైన రాజకీయాలు కాకపోయినా దీనికి రాజకీయ రంగు పులిమారని ప్రభుత్వం చెప్తుండగా అసలు ఈగొడవకు కారణం మీరంటే మీరే అని రెండు పార్టీల జిల్లా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ బాధితుల పునరావాస శిబిరం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ఓ శిబిరం ఏర్పాటుచేసింది. ఆ శిబిరంలో …
Read More »బ్రేకింగ్..రిమాండ్కు చింతమనేని..రెండు వారాలు జైల్లోనే…!
అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, గత 14 రోజులుగా అజ్ఞాతంలో తిరుగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్..ఇవాళ దుగ్గిరాలలోని తన భార్యను చూడటానికి వచ్చి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా చింతమనేనిపై మొత్తం 50 కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్పై భౌతిక దాడికి పాల్పడిన కేసులో శిక్షపడగా హైకోర్ట్కు వెళ్లి స్టే …
Read More »ఈ హీరోయిన్ అంటే ..ఈ హీరోయిన్ కు ఇష్టమంట..ఎక్కువగా చూస్తాను
టాలీవుడ్ లోకి ‘ఉండిపోరాదే’ సినిమాతో కొత్త హీరోయిన్ పరిచయమైంది. ఆ హీరోయిన్ పేరు ‘లావణ్య’. అమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వాఖ్యలు చూస్తే “నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీకాంత్ గారి సినిమా ‘అ ఆ ఇ ఈ’ సినిమాలోను, ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాల్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తరువాత పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాను. ‘భీమవరం’ కాలేజ్ లో బీటెక్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను .. …
Read More »శ్రీదేవి ముద్దుల కూతురు..జాన్వీ పెళ్లి తిరుపతిలో..అబ్బాయి ఎవరో తెలుసా..?
తన పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్ రెడీ అంటున్నారు శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్. మొదటి సినిమా ధఢఖ్ తో నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో పవర్ఫుల్ పైలట్గా టైటిల్ రోల్ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అయితే ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో …
Read More »రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!
ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు …
Read More »అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి రెగ్యులర్ గా మానిటర్ చేయండి.. సీఎం జగన్ ఆదేశం
ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన టెక్నాలజీ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏస్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని, దీనికోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు అన్ని చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ విధానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్తో పాటే సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు …
Read More »