Blog Layout

నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజ‌యం..!

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాద‌యాత్ర‌లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …

Read More »

స‌భా ప్రాంగ‌ణంలో యువ‌త‌తో ముచ్చ‌టించిన కేటీఆర్.. ప‌ధ‌కాలపై ఆరా..

టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు యావత్ తెలంగాణ ప్ర‌జ‌లంతా స్వ‌చ్చంధంగా చీమలదండులా కదిలి వస్తున్నారు. యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఈ సంద‌ర్బంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, యుకులు ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఓ కార్యకర్త కేసీఆర్, కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన తలపై ఒక వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ అని రాయించుకున్నారు. …

Read More »

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోన్న యావ‌త్ తెలంగాణ ప్ర‌జానీకం

ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గంటన్నర సేపు ప్రసంగించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు వెళ్లనున్నారు. ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది. కార్య‌క్రమాల అనంతరం మంత్రులు, ఇత‌ర పార్టీ నేత‌లు మాట్లాడుతారు. చివ‌రిగా సీఎం కేసీఆర్ మాట్లాడ‌నున్నారు. అయితే …

Read More »

తెలంగాణ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న కొంగ‌ర క‌లాన్ స‌భ‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో దేశాలు, వాటిలో ఎన్నో రాజ‌కీయ పార్టీలున్నాయి.. ఆయా ఆర్టీలు చాలా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించాయి. కానీ.. ఈ స్థాయి మీటింగ్ ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదు. ప్రపంచంలోనే ఇంతవరకు జరగని సభ ఇది. ప్ర‌గ‌తి నివేద‌న‌ సభ వేదిక మీద దాదాపు 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం నుంచైనా సభా వేదిక కనిపించనుంది. …

Read More »

త్రినాధ్ ఆత్మ‌హ‌త్యపై స్పందించిన జ‌గ‌న్

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం తనువు చాలిస్తున్న యువకుల ఆవేదన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలతో సాధించలేం నిరుద్యోగ యువకులు ఏ ఒక్కరూ అధైర్యం చెందవద్దు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. తాజాగా రాజ‌మండ్రికి చెందిన త్రినాధ్ అనే యువ‌కుడు విశాఖ‌జిల్లా న‌క్క‌ప‌ల్లిలో సెల్ ట‌వ‌ర్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు …

Read More »

పత్తికొండలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌న నివాళి..అన్నదాన కార్యక్రమం

దివంగత నేత , మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.క‌ర్నూల్ జిల్లా పత్తికొండలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నియోజ‌క‌వ‌ర్గ‌ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పత్తికొండ వైఎస్ఆర్ …

Read More »

వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ నేత ఏం చేసాడో తెలుసా?

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పేదలకు పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాని చేపట్టామని తెలియజేసారు.ఇక్కడే కాకుండా రాష్ట్రమంతట ఆయనకు నివాళులర్పించారని చెప్పారు. …

Read More »

ఇద్దరు ఒక్కటవ్వడంతో ఆనందంలో అభిమానులు…

నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే చూసుకుంటూ హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంలో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు…అందుకే రామారావు గారి …

Read More »

నేడు ఏపీలో హాట్ టాపిక్ ఇదే..వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో వైసీపీలోకి

ఒక‌ప్పుడు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మ‌రాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నార‌ని స‌మ‌చారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో …

Read More »

వైఎస్సార్‌కు ఘన నివాళి..జనసంద్రమైన ఇడుపులపాయ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా అదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం నుంచే అభిమానులు వేల సంఖ్యలో ఘాట్ కు చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat