siva
October 27, 2019 ANDHRAPRADESH
1,381
వల్లభనేని వంశీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వంశీ. గతంలోని వంశీ వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు కారణాలతో వంశీ టిడిపిలోనే ఉండిపోయారు. అలాగే గత పదేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న …
Read More »
siva
October 27, 2019 ANDHRAPRADESH
2,388
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక రానుంది. ఈ క్రమంలో గన్నవరం నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. అయితే అధికారంలో వైసిపి ఉండడంతో గెలుపు దీమాతో వైసీపీ ముందుకు వెళ్తుండగా…రాజీనామా చేసిన వంశీని రాజ్యసభకు పంపిస్తాం అని సీఎం జగన్ …
Read More »
siva
October 27, 2019 ANDHRAPRADESH
886
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఓ ఎమ్మెల్యే …
Read More »
siva
October 27, 2019 ANDHRAPRADESH
1,662
కృష్ణా జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు . తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. నిజానికి వంశీ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. తాజాగా అందిన సమచారం ఈనెల 29వ తేదీన గన్నవరం టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని …
Read More »
siva
October 27, 2019 CRIME
9,546
పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి …
Read More »
siva
October 27, 2019 MOVIES
2,954
బిగ్బాస్ 3కి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం …
Read More »
siva
October 27, 2019 ANDHRAPRADESH, TELANGANA
1,565
దరువు ఛానల్ ఎండి కరణ్ రెడ్డిని గత కొద్దిరోజులక్రితం ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలంగాణ టీటీడీ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి టీటీడీ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని, తెలంగాణలో టీటీడీ దేవాలయాల అభివృద్ధి, ధూప దీప నైవేద్యాల కార్యక్రమాలను …
Read More »
siva
October 27, 2019 MOVIES
3,920
కమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమా ట్రైలర్ ఇప్పటికే చర్చనీయాంశం అవుతుంది. ఈ ట్రైలర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పాత్రధారులు వారికి సంబంధించిన డైలాగ్ లు ఉన్నాయి. అయితే లోకేష్ కు సంబంధించి ఈ సినిమాలో ఉన్న సీన్లు పెట్టిన సన్నివేశాలు …
Read More »
siva
October 27, 2019 TELANGANA
1,005
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ఇన్ఫ్లో 1.19 లక్షల క్యూసెక్కులు ఉండగా 1.25 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. కనువిందు చేస్తున్న గోదావరి దృశ్యాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో లెండి, పూర్ణ, మన్నార్, ఆస్నా నదులు …
Read More »
siva
October 27, 2019 ANDHRAPRADESH
1,490
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీల అర్హత మార్కులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన సుమారు 47 వేల పోస్టుల్లో 25 వేల పోస్టులు భర్తీ అవుతాయని అధికారుల అంచనా.లక్షా 26 వేల 728 సచివాలయ ఉద్యోగాల్లో… మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది.దీనివల్ల ఆయా …
Read More »