KSR
October 23, 2019 TELANGANA
712
సింగరేణి కార్మికులకు ఆ సంస్థ యాజమాన్యం శుభవార్త తెలిపింది. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా బోనస్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు యాజమాన్యం బోనస్ను ప్రకటించింది. గతేడాది రూ.60,500 బోనస్ ఇవ్వగా ఈసారి మరింత ఎక్కువగా బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.64,700 బోనస్ ఇస్తున్నట్టు …
Read More »
KSR
October 23, 2019 TELANGANA
504
వరంగల్ మహానగరం సమగ్ర అభివద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ నగరం కొత్త మాస్టర్ ప్లాన్ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడం లక్ష్యంగా, వరంగల్ మహానగరం సరికొత్త తరహాలో అభివద్ధి జరిగేలా ‘వరంగల్ మాస్టర్ ప్లాన్– 2041’ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, నగరంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా మాస్టర్ …
Read More »
KSR
October 23, 2019 TELANGANA
586
నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి …
Read More »
siva
October 23, 2019 ANDHRAPRADESH
3,022
గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జెసి దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది 100కు 150 మార్కులు వేస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్కు నా బస్సులే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నా …
Read More »
siva
October 23, 2019 MOVIES
997
ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ వర్మ.. వెటరన్ నటుడు ప్రముఖ బిజెపి నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ప్రభాస్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్తో అగ్ర నటుడిగా ఎదిగారు. పెదనాన్న సపోర్ట్తో సినిమాల్లోకి వచ్చిన ఎక్కడ ఆ పేరును వాడుకోలేదు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ అటు ఇటుగా యావరేజ్ సినిమాలు మాత్రమే చేసేవాడు. అనంతరం అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వచ్చిన …
Read More »
siva
October 23, 2019 ANDHRAPRADESH
1,809
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు యావత్ భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టే విధానం ప్రజాసంక్షేమాన్ని చూసుకుంటున్న పద్ధతి ప్రజలకు ఏం కావాలి అనే దాని పై అధికారులతో చేస్తున్న సమీక్షలు, కేంద్ర ప్రభుత్వం తో వ్యవహరిస్తున్న తీరు, రాజకీయ పార్టీలతో మెలుగుతున్న విధానం, తన రాజకీయ పార్టీని నడిపిస్తున్న సిద్ధాంతం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ వాస్తవానికి మొట్టమొదటి సారి …
Read More »
siva
October 23, 2019 ANDHRAPRADESH
1,269
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం అమిత్ షాతో చర్చించారు. అయితే అమిత్ షా పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన సన్నిహితులు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు బిజెపి పార్టీకి చెందిన అగ్ర నేతలు అమిత్ షా ను కలిసేందుకు వచ్చారు. అయితే …
Read More »
siva
October 23, 2019 ANDHRAPRADESH, BHAKTHI
1,214
ఎస్విబిసి చైర్మన్ గా నటుడు పృథ్వీరాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక సంస్కరణలు తీసుకు వస్తున్నారు. తాజాగా ఎస్విబిసి డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చానల్ కు శ్రీవారికి ,తిరుమల ఆలయానికి మంచి పేరు తీసుకొస్తామని శ్రద్ధతో, కర్తవ్యాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి ప్రతినిధులు, బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More »
siva
October 23, 2019 ANDHRAPRADESH
995
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా …
Read More »
siva
October 23, 2019 SPORTS
1,027
భారత క్రికెట్లో దాదా(బెంగాల్ టైగర్) హవా ప్రారంభమైంది. తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ… బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ ఘనత సాధించారు. ఇంతకు ముందు విజయనగరం మహారాజా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా …
Read More »