Home / KSR

KSR

రామగుండంలో సంగీత కళాశాల ఏర్పాటు చేయండి..

రామగుండం నియోజవర్గంలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.  ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు. రామగుండం నియోజవర్గంలో ప్రతిభ కలిగిన కలిగిన సంగీత కళాకారులున్నారని, ఈ ప్రాంతంలో సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉందని తెలిపారు. జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంగీత కళాశాలకు …

Read More »

జ్వాలా గుత్తా అకాడ‌మీని ప్రారంభించిన కేటీఆర్

ప‌్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడ‌మీ ఆఫ్ ఎక్స‌లెన్సీని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు జ్యోతి ప్ర‌జ‌ల్వ‌న చేశారు. జ్వాలా గుత్తా అకాడ‌మీని రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఏర్పాటు చేశారు. అద్భుత‌మైన సౌక‌ర్యాల‌తో అకాడ‌మీని ఏర్పాటు చేసిన జ్వాలా గుత్తాకు మంత్రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంద‌రో యంగ్ …

Read More »

బ్రేకింగ్ : దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు..!

దుబ్బాక అసెంబ్లి నియోజకర్గానికి జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ‘‘సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని …

Read More »

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలతో కేటీఆర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని ఈ నేపథ్యంలో …

Read More »

సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు సమావేశం

సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సిమెంట్‌ ధరను తగ్గించాలని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి కంపెనీల ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ సూచనలకు సిమెంట్‌ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. వచ్చే వారంలో ఏ మేరకు ధర తగ్గించే విషయాన్ని తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. మరో మూడేళ్లపాటు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వపథకాలకు రూ.230కి ఒక సిమెంట్‌ బస్తా ఇచ్చేందుకు సిమెంట్‌ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు …

Read More »

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి ట్వీట్..!

తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ” మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నందుకు, షూటింగ్‌ తదితర కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు. అలాగే, సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు. కోవిడ్‌-19పై ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత …

Read More »

మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!

సోషల్‌ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా …

Read More »

పాముల పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంత‌రం ఆయన …

Read More »

జూన్ 8 నుంచి భక్తులకు ద‌ర్శ‌నాలు..మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణ‌లోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. భక్తుల ద‌ర్శ‌నాల‌కు ఆలయాలు తెరిచే విషయమై శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌ఓ‌పి)ను అధికారులతో చర్చించారు. భక్తులకు …

Read More »

ఏటా నియంత్రితసాగు అలవాటుగా మారాలి..సీఎం కేసీఆర్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat