Classic Layout

టీడీపీ న‌యా క‌రివేపాక్‌.. ఫ్యూచ‌ర్ ఏంటో..?

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …

Read More »

పెళ్లైన ప్ర‌ముఖ హీరోతో పీక‌ల్లోతు ప్రేమలో.. సాయి ప‌ల్ల‌వి..?

శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫిదా చిత్రం టాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద దుమ్ము రేపింది. ఇక ఆ చిత్రంలో తెలంగాణ యాస‌లో భానుమ‌తిగా మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్‌ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందట. ఈ వార్తలను సాయిపల్లవిని ఖండించకపోవడంతో… ప్రేమ వ్యవహారం నిజమేనని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, …

Read More »

క్వీన్‌ కంగనా పై పరువునష్టం దావా..!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు ఈ వివాదం మాటల వరకే అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు వరకు వచ్చింది. అంతే కాకుండా కంగనా చేసిన వ్యాఖ్యలుపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సీనియర్ నటుడు ఆదిత్యా పంచోలి తనను శారీరకంగా హింసించాడని చెప్పింది. అంతే కాకుండా హృతిక్ …

Read More »

అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసు స్టేషన్ నే

అనంతపురం జిల్లా మడకశిరలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకరగల్లు గ్రామానికి చెందిన పుష్పలత నాలుగు రోజుల కిందట దారుణహత్యకు గురైంది. గ్రామస్తుల సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై అత్యాచారం చేసి నగలు దోచుకొని మహిళను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మారుతిని తమ గ్రామం నుంచి బహిష్కరించి కఠినంగా శిక్షించాలని శంకరగల్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో …

Read More »

హైదరాబాద్ ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం

భాగ్యనగరంలోని కోఠి ప్రధాని కూడలిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో మూడు కంప్యూటర్లు, పలు దస్తావేజులు మంటలకు ఆహూతయ్యాయి. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.

Read More »

ఏపీ ఫైర్ బ్రాండ్.. రోజా బ్లాస్టింగ్ వార్నింగ్‌..!

వైసీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టించడంతో నేర్పరి అని అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు కూడా ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. ఇటీవ‌ల టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

శ్రీశైలంలో ఆరు గేట్లను ఎత్తి.. నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీందో శనివారం శ్రీశైలంలో ఆరు గేట్లను ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు …

Read More »

బ్ర‌ద‌ర్ అనిల్‌తో వ‌ర్మ ర‌హ‌స్య స‌మావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్‌ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్‌ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత …

Read More »

ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేవారం ఉత్తర కోస్తా ప్రాంతానికి వాయుగండం ప్రమాదం పొంచి ఉందనీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడి వాయవ్యంగా పయనించనుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం అదే ప్రాంతం, …

Read More »

హైదరాబాద్ మెట్రో ట్రైన్ పరుగులకు ముహూర్తం ఖరారు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రైలు ట్రయల్ రన్ మూడో రోజు విజయవంతంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ – బేగంపేట మధ్య మెట్రో రైలు పరుగులు పెడుతుంది. మొత్తం 15 నుంచి 20 రోజుల్లో పూర్తి స్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 28న మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. మెట్రో రైలుకు పచ్చజెండా ఊపేందుకు ప్రధాని మోదీ సంసిద్ధత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat