rameshbabu
February 18, 2022 MOVIES, SLIDER
565
కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అమలాపాల్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది.
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, SPORTS
641
ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …
Read More »
rameshbabu
February 18, 2022 LIFE STYLE, SLIDER
554
ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం.వారానికి కనీసం 5 రోజులు కచ్చితంగా వ్యాయామం చెయ్యాలి.లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన తేమ అంది ఉత్సాహంగా ఉంటారు .గుడ్లు, పాలు రెగ్యులర్గా తీసుకోవాలి.ఎక్సర్సైజ్ ముందు అరటిపండ్లు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.రోజులో ఒకేసారి తినకుండా ఆహారాన్ని కొంచెం పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.రోజుకి కనీసం 8గం. నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి
Read More »
rameshbabu
February 18, 2022 LIFE STYLE, SLIDER
533
లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …
Read More »
rameshbabu
February 18, 2022 LIFE STYLE, SLIDER
601
కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. * రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే ప్రయోజనం. * దానిమ్మపండు జ్యూస్ ఎంతో మంచిది. * చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తినాలి. * కొబ్బరి నీళ్లు తాగినా ఉపయోగకరం.
Read More »
rameshbabu
February 18, 2022 LIFE STYLE, SLIDER
815
డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/ ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. * దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. *మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి. *జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల …
Read More »
rameshbabu
February 18, 2022 JOBS, SLIDER
8,824
ఆర్బీఐ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టులను భర్త చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ రిక్రూట్మెంట్ 2022 కోసం ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు. రెండు దశల్లో జరిగే దేశవ్యాప్త పోటీ …
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
628
మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేడారం జాతర కుంభమేళాను తలపించేలా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. …
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
531
వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్ కలిసి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వారు తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. నిలువెత్తు …
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
412
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాజకీయాలు వీడి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్లమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి పాలైనా రాజకీయాలను వీడక, ముందుకు సాగారని గుర్తుచేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో గేట్వే ఐటీ పార్కుకు, మేడ్చల్ మండలం పూడూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు.. మంత్రి మల్లారెడ్డితో కలిసి …
Read More »